తైవాన్ శుక్రవారం ఉదయం ప్రయోగించిన మిసైల్ ఒకటి చైనాలో ఒకరిని బలి తీసుకుంది. క్షిపణి ఘటనలో మరో ముగ్గురు గాయపడ్డారు. కాసియాంగ్ నేవీ బేస్ నుంచి ప్రయోగించిన షుంగ్ ఫెంగ్ త్రీ యాంటీ షిప్ పేరుతో పిలవబడే ఈ క్షిపణి రేంజ్ 300 కిలోమీటర్లు. చైనాలోని పెంగు వద్ద ఈ క్షిపణి పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీనిని ప్రపంచ దేశాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి.
అయితే తైవాన్ అధ్యక్షురాలు సెయింగ్ వెన్ ఈ విషయమై స్పందిస్తూ పొరపాటున ఇలా జరిగిందన్నారు. త్రివిధ దళాల అధినేత కూడా అయిన ఆమె ఈ ఘటన పై విచారణ జరిపిస్తామని ప్రకటించారు. అయితే, ఈ సంఘటనపై చైనా మాత్రం మండిపడుతోంది.
1949లోనే చైనా నుంచి తైవాన్ విడిపోయినప్పటికీ తైవాన్ తమ పరిధిలోని ప్రాంతమే అన్నట్లుగా అజమాయిషీ చెలాయిస్తుంటుంది. గత జనవరి నుంచి ఈ రెండు దేశాలకు అస్సలు పొగడం లేదు. మధ్యలో అపాదడపా ఘర్షణలు, కవ్వింపు చర్యలకు దిగుతున్నాయి. తాజా ఘటనతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more