ఘనాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ప్రయాణీకులతో వెళ్తున్న బస్సు... ఓ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 70 మంది మరణించారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. ఈ మేరకు ఘనా ఉన్నతాధికారులు వెల్లడించారు. ఘనా రాజధాని అక్రాకి 400 కిలోమీటర్ల దూరంలోని కింటెంపో పట్టణంలో నిన్న రాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు. క్షతగాత్రులు పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు.
ఈ ప్రమాదంపై ఘనా ప్రధాని తీవ్ర దిగ్బాంత్రి చెందారు. మృతులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రదేశం ప్రయాణికుల మృతదేహాలు చెల్లాచెదురుగా పడి రక్తంతో నిండిపోయింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు. ఘనాలో రోడ్డు ప్రమాదాలు తరచుగా చోటు చేసుకుంటున్నాయి. గతేడాది రోడ్డు ప్రమాదాల్లో 1600 మంది మరణించారని ఆ దేశ జాతీయ రహదారి సురక్షిత కమిషన్ తన నివేదికలో వెల్లడించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more