Ak 47 gun ate in district court

ak 47 gun ate in district court, mahaboobh nagar district court, ak 47 gun, 57 bluets,

ak 47 gun ate in district court

కోర్టులో మాయం అయిన ఎకె 47...

Posted: 06/20/2013 06:46 PM IST
Ak 47 gun ate in district court

పోలీసులు ప్రజలకు రక్షణ కల్పించలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తుంటాయి. కోర్టులో ఉంచి గన్ కు రెక్కలోచ్చాయి.. మహబుబూనగర్ జిల్లా కోర్టులో ఏకే 47 గన్ మాయం అయ్యాంది. జిల్లా కోర్టులో ఎకె 47 తుపాకీ, 57 తూటాలు చోరీకి గురికావడం సంచలనం కలిగించింది. జిల్లా కోర్టులోని ఫ్యామిలీ కోర్టు భవనంలో ఉంచిన తూటాలు, మరికొన్ని వస్తువులు అపరహరణకు గురయ్యాయని గుర్తించిన కోర్టు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో ఫ్యామిలీ కోర్టు సూపరింటెండెంట్ ను సస్పెండ్ చేస్తున్నట్లు కోర్టు అధికారులు తెలిపారు. ఆమనగల్లు మాజీ ఎంపిపి పంతూ నాయక్ ను మావోయిస్టులు కాల్చి చంపిన ఘటనలో స్వాధీనం చేసుకున్న ఈ ఆయుధం, బుల్లెట్లు కనపడకుండా పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. సాయంత్రం కోర్టు సిబ్బంది ఏకే 47 తుపాకీ మాయం అయినట్లు గుర్తించారు. ఎంత వెతికినా దొరకక పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles