ఒక పక్క దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతోంది, రేపు ఉదయం 8 గంటలకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రారంభమౌతున్నాయి. 14 జిల్లాల్లో 6 నియోజక వర్గాల్లో జరిగే ఈ ఎన్నికలకు 83 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారని, పోలింగ్ కోసమని 1437 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసామని ఎన్నికల అధికారి భన్వర్ లాల్ తెలియజేసారు. 6 లక్షల 32 వేల ఓటర్లు ఎన్నికలలో తమ ఓటు హక్కుని వినియోగించుకోనున్నారు.
ఓట్ల లెక్కింపు ఈ నెల 25 వ తారీఖు ఉదయం 8 గంటలకు ప్రారంభమౌతుంది. ఈ సారి ఈ ఎన్నికలలో ఓటు వెయ్యటానికి స్కెచ్ పెన్ నే వాడాలని, అందుకోసం పోలింగ్ స్టేషన్లలో ఊదారంగు స్కెచ్ పెన్ అందుబాటులో ఉంటుందని భన్వర్ లాల్ అన్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more