డిసౌజా చౌల్ ఇన్ మాహిమ్ (DSouza Chawl in Mahim)
ముంబైలోని ఓ నగర వీధి అయిన ఈ ప్రాంతం.. ఇండియాలోనే అత్యంత భయానక ప్రదేశంగా పేరుగాంచింది. ఇక్కడ నివాసముండే ప్రజలు పిచ్చిపిచ్చిగా వ్యవహరించేవారని.. దెయ్యంలా గంభీరమైన గొంతులతో రాత్రివేళల్లో అరిచేవారని చెబుతున్నారు. నేడు కూడా ఇక్కడ ఎవరూ నివాసముండటం లేదంటే.. ఆ ప్రాంతం ఎంతటి భయానకమైందో అర్థం చేసుకోవచ్చు.