grideview grideview
  • Apr 13, 03:17 PM

    రోజా మహిళ జాతికే అవమానం : సుజాత

    ఆంధ్రప్రదేశ్ మంత్రి పీతల సుజాత మరోసారి వైకాపా ఎమ్మెల్యే రోజాపై విరుచుకుపడ్డారు. ఏపీ శాసనసభ సమావేశాల సందర్భంగా వీరిద్దరి మధ్య మాటామాటా పెరిగి తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే! ఇప్పుడు తాజాగా సుజాత తన ఆగ్రహాన్ని రోజా మీద ప్రదర్శించారు....

  • Apr 11, 03:51 PM

    అప్పుడు ఎంఐఎం నేతలు ఏమయ్యారు? : వెంకయ్య

    ఇటీవలే ఉగ్రవాది వికారుద్దీన్ ను పోలీసులు ఎన్ కౌంటర్ లో కాల్చి చంపిన విషయం తెలిసిందే! అయితే.. ఈ ఎన్ కౌంటర్ పలు అనుమానాలకు తావిస్తోందని కొందరు సందేహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఎంఐఎం నేతలు ఈ ఘటనను బూటకపు...

  • Apr 10, 12:16 PM

    మోదీకన్నా నేనే బాగా పాలిస్తా : అరవింద్ కేజ్రీవాల్

    అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం కాకముందు దేశంలో జరిగిన అన్యాయాలను గుట్టురట్టు చేస్తానంటూ కాంగ్రెస్ పార్టీని ఏకిపారేసిన విషయం తెలిసిందే! కాంగ్రెస్ హయాంలో జరిగిన స్కాములు, సోనియాగాంధీ కుటుంబసభ్యుల ఆస్తుల వివరాలను బట్టబయలు చేసి వారికి రాత్రింబవళ్లు నిద్రలేకుండా చేశాడు కేజ్రీవాల్!...

  • Apr 09, 03:26 PM

    ‘మీ పిల్లలకు హిందీ నేర్పించండి.. మేము జర్మనీ నేర్చుకుంటాం’

    దేశవ్యాప్తంగా వున్న కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ లో మూడో లాంగ్వేజ్ గా వున్న జర్మనీ భాషను తొలగించాలని గత సంవత్సరం నిర్ణయం తీసుకోగా.. దానిపై వివాదాస్పదం చెలరేగింది. దాంతో కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ ఒక మెట్టు దిగిరాక తప్పలేదు. అయితే.....

  • Apr 08, 04:02 PM

    అది బూటకపు ఎన్ కౌంటర్ : అసదుద్దీన్ ఒవైసీ

    ఇటీవలే వరంగల్ జిల్లా జనగామ వద్ద వికారుద్దీన్ తోపాటు అతడి నలుగురు సహచరులను పోలీసులు ఎన్ కౌంటర్ లో కాల్చి చంపేసిన విషయం తెలిసిందే! నిందితులు తమపై దాడి చేయడానికి యత్నించగా.. ఆత్మ రక్షణకోసం వారిమీద కాల్పులు చేసినట్లుగా ఎస్కార్ట్ పోలీసులు...

  • Apr 06, 01:39 PM

    మహిళలు వింతగా తయారవుతున్నారు : మంత్రి భార్య

    గోవా మంత్రి దీపక్ ధవలికర్ సతీమణి లత తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడుతున్న మహిళలు చాలా వింతగా, విచిత్రంగా తయారవుతున్నారని ఆమె అన్నారు. పాశ్చాత్య సంస్కృతిని అవలంభించడం వల్లే అత్యాచారాలు పెరగుతున్నాయని, అందుకు...

  • Apr 04, 01:51 PM

    భారత ఎంపీలు బుద్ధిలేని నేతలు : కేంద్రమాజీ మంత్రి రాందాస్

    పొగాకును నిషేధించాలన్న ధ్యేయంతో ముందుకు సాగుతున్న కేంద్ర మాజీ మంత్రి రాందాస్.. భారత ఎంపీలమీద ఒక్కసారిగా ధ్వజమెత్తారు. ఎంపీలందరూ ప్రపంచం దృష్టిల్లో బుద్ధిలేని నేతలుగా మిగులుతున్నారని ఆయన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఈ వార్త సంచలనంగా మారింది. పోగాకు ఉత్పత్తుల ద్వారా...

  • Apr 03, 05:31 PM

    నేనెప్పుడూ అలా చెప్పలేదు : నందితా దాస్

    బాలీవుడ్ నటి నందితాదాస్ ఇటీవల ఓ విపరీతమైన వ్యాఖ్య చేసి తీవ్ర విమర్శలు మూటగట్టుకున్న విషయం తెలిసిందే! ‘మగవాళ్లందరూ రేపిస్టులే’ అని నందిత ప్రకటించినట్లుగా సోషల్ మీడియాలో వ్యాపించడంతో ఈమెపై విమర్శలు వెల్లువ కురిసింది. ఆమె ఎలా వ్యాఖ్యానించిందంటూ సోషల్ మీడియాలో...