ఉక్కు కార్మికులకిది కాళ రాత్రి.. చుట్టూ చిమ్మ చీకటి.. కార్మికుల ఆర్తనాదాలు.. శరీరమంతాకాలినగాయాలు.. దిక్కుతోచని స్థితిలో రక్షించండి అంటూ అరుపులు .. రాష్ట్ర పారిశ్రామిక రాజధాని విశాఖలోని స్టీల్ప్లాంట్ ఎస్ఎంఎస్-2లోని ఆక్సిజన్ ప్లాంట్లో విస్ఫోటం సంభవించడంతో సుమారు 14 మంది మృత్యువాత పడగా మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్టీల్ ప్లాంట్ ఎస్ఎంఎస్ విభాగం-2లోని ఆక్సిజన్ హోస్లో అనూహ్యంగా జరిగిన ఘోర ప్రమాదంలో బుధవారం రాత్రి 8 గంటల సమయంలో విధినిర్వహణలో ఉన్న పదుల సంఖ్యలో కార్మికులు అసువులు బాశారు. ఈ దుర్ఘటనలో మరెందరో కార్మికులు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. శ్రామికలోకం తల్లడిల్లిపోయింది.. స్టీల్ మెటల్ షాపులో జరిగిన ఈ దారుణం 1997లో హెచ్పీసీఎల్ విస్ఫోటనాన్ని తలపించింది.
(And get your daily news straight to your inbox)
Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more
Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more
Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more
Nov 25 | అండమాన్లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more
Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more