పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న శ్రీలంక మిడిల్ అర్ఢర్ ప్రముఖ క్రికెటర్ చమర కపుగెదర ఐదో వన్డేకు అందుబాటులోకి రానున్నాడని జట్టు యాజమాన్యం తెలిపింది. యూఏఈ, పాకిస్థాన్ జట్లలో షార్జాలోని షేక్ జాయెద్ స్టేడియంలో జరుగుతున్న వన్డే సిరీస్లో భాగంగా ఇటీవల జరిగిన మూడో టెస్టులో కపుగెదర గాయపడిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ జరుగుతన్న నాల్గొ టెస్టులో పాల్గనని కపుగెదర వైద్య బృందం పర్యవేక్షణలో వున్నాడని, 24 గంటల పాటు ఆయనను పర్యవేక్షణ కోనసాగుతుందని ఆ తరువాత ఆయన జట్టులోకి తిరిగి చేరుతారని యాజమాన్యం ప్రకటించింది.
బందిసౌదీలో జరుగుతున్న షార్జ కప్ లో ఇక్కడి పాకిస్థాన్తో జరిగిన మూడో వన్డేలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచ్లో పాక్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పదో ఓవర్ పూర్తయ్యాక శ్రీలంక కీపర్ నిరోషన్ డిక్వెల్లా కపుగెదర వైపు బంతిని విసిరాడు. తనవైపు బంతి వస్తోందన్న విషయాన్ని గమనించని కపుగెదర చివరి నిమిషంలో చూసుకున్న అప్పటి బంతి వేగంగా వచ్చి అతడి ముఖాన్నికి తాకింది. అయితే కంటికి కాస్తా కిందకు తగలడంతో అతను పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు అయ్యింది.
బంతి తగలిన కంటి కింది బాగంలో వావు వచ్చింది. కొద్దిలో తప్పింది కానీ లేదంటే కన్ను పోయి ఉండేదే. బంతి బలంగా తాకడంతో కపుగెదర కిందపడి విలవిల్లాడిపోయాడు. వెంటనే అతడిని మైదానం నుంచి తరలించి చికిత్సకు పంపించారు. దీంతో హుటాహుటిన అస్పత్రికి తరలించగా అయనకు ఫ్రాక్చర్ గాయలు కాలేదని, అయితే కంటి కిందబాగం బాగా వాచిపోవడంతో అబ్జర్వేషన్ లో పెట్టామని వైద్యులు చెప్పారని శ్రీలంక మేనేజర్ అసాంక గురుసిన్హా తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more