భారత సారధిగా తన నేతృత్వంలో టీమిండియాకు ఎన్నో విజయాలను తీసుకువచ్చిన మహేంద్ర సింగ్ ధోని.. మిస్టర్ కూల్ గా ఖ్యాతిగాంచాడు. ప్రస్తుతం కేవలం అటగాడిగా సేవలందిస్తూనే.. అటు విరాట్ కు సలహాలు, సూచనలు ఇస్తూ.. తనదైన శైలిలో రాణిస్తున్న ధోని విమర్శకుల ప్రశ్నలకు తన బ్యాటుతోనే సమాధానం చెబుతూ.. దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో నిన్న జరిగిన మ్యాచ్ లో ధోనికి పట్టరాని కోపం వచ్చింది.
అసలే తనపై విమర్శకులు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా..? ఎప్పుడు విమర్శలు గుప్పిద్దామా అని వేచి చేస్తున్న క్రమంలో.. అయన కొద్దిలో తన రనౌట్ నుంచి తప్పించుకున్నాడు. అది మిస్ అవ్వడంతో రన్సర్స్ ఎండ్ కు పరుగుతీసిన ధోని.. తన సహచర అటగాడిని ఓ విధమైన చూసు విసిరాడు. అంతే అందులో క్షణాల్లోనే తనకు కావాల్సిన విమర్శలను, తిట్లను, ఇంకా, ఇంకా అనేకం వెతుకున్న జాదవ్.. ఇక అతని వైపు చూసే ధైర్యం కూడా చేయలేకపోయాడు.
— Virat Kohli (@Cricvids1) September 17, 2017
అదే ధోని రనౌట్ అయ్యింటే కేవలం నాలుగు పరుగులే చేసి వెనుదిరిగాడని విమర్శకులు ఎక్కుపెట్టేవారు. మరి మిస్టర్ కూల్ కు కోపం వస్తే.. ఆ న్యూస్ హైలెట్ కావ్వాల్సిందే. దీనిని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ట్విట్టర్ అకౌంట్ లో అప్ లోడ్ చేయడంతో అది కాస్తా ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. అలస్యమెందుకు మీరు ఓ లుక్యేయండీ..
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more