grideview grideview
  • May 26, 01:35 PM

    జూనియర్ రెజ్లర్ హత్యకేసు: సుశీల్ కుమార్ 4 మిత్రుల అరెస్టు

    జూనియర్ రెజ్లర్ సాగర్ ధన్ కర్ రాణా హత్యకేసులో అభియోగాలు ఎదుర్కొంటూ రిమాండులో వున్న రెజ్లర్ సుశీల్ కుమార్ నలుగురు మిత్రలను పోలీసులు అరెస్టు చేశారు. సాగర్ రాణా హత్యకేసులో వీరి పాత్ర కూడా వుందని నిర్ధారించుకున్న పోలీసులు వారిని అరెస్టు...

  • May 25, 08:18 PM

    రెజ్లర్ సుశీల్ కుమార్ పై ఉత్తర రైల్వే సస్పెన్షన్ వేటు..

    జూనియర్ రెజ్లర్ సాగర్ రాణా హత్యకేసులో అరెస్ట్ అయిన దిగ్గజ రెజ్లర్ సుశీల్ కుమార్‌పై వేటుకు రైల్వే సిద్ధమైంది. నార్తరన్ రైల్వేలో సీనియర్ కమర్షియల్ మేనేజర్‌గా ఉన్న సుశీల్‌ కుమార్‌ను 2015లో ఢిల్లీ ప్రభుత్వ పాఠశాల స్థాయిలో క్రీడల అభివృద్ది కోసం...

  • Mar 23, 08:50 PM

    విషాదం: ఒలంపిక్స్ కల తీరకుండానే.. కన్నుమూసిన సర్పర్..

    టోక్యో ఒలింపిక్స్‌లో తొలిసారిగా సర్ఫింగ్‌ క్రీడను ప్రవేశపెట్టబోతున్నారని ఆ క్రీడాకారిణి సంతోషంలో మునిగిపోయింది. ఎలాగైనా ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలని పట్టుదలతో సాధన మొదలెట్టింది. నీటి అలలపై రయ్‌మని దూసుకెళ్లడంలో ఆరితేరేందుకు తీవ్రంగా శ్రమించింది. కానీ నీళ్లే ప్రాణంగా బతికిన ఆ అమ్మాయి.....

  • Mar 20, 07:56 PM

    పాక్ జలసంధిని ఈది రికార్డు సృష్టించిన హైదరాబాద్ మహిళ శ్యామల

    పాక్ జలసంధిని 30 కిలోమీటర్ల మేర ఈదిన ప్రపంచంలోనే రెండో మహిళగా హైదరాబాద్‌కు చెందిన గోలి శ్యామల రికార్డులకెక్కారు. తమిళనాడు, శ్రీలంకలోని జాఫ్నా జిల్లాలను పాక్ జలసంధి కలుపుతుంది. నిన్న ఉదయం 4.15 గంటలకు శ్రీలంక తీరంలో తన సాహసకృత్యాన్ని ప్రారంభించిన...

  • Mar 18, 09:05 PM

    సిక్స్ తో తన ఐసీసీ ఖాతాను తెరచిన సూర్యకుమార్

    సూర్యకుమార్‌ యాదవ్‌ కల ఎట్టకేలకు సాకరమైంది. టీమిండియా తరఫున ఆడాలన్న అతడి నిరీక్షణకు తెరపడి, ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టీ20లో బ్యాటింగ్‌ చేసే అవకాశం వచ్చింది. దీనిని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న ఈ ముంబై బ్యాట్స్ మెన్‌ క్రీజులోకి వచ్చీ...

  • Mar 18, 08:03 PM

    ‘దంగల్ సిస్టర్స్’ సోదరి రితికా ఫోగట్ ఆత్మహత్య

    జూనియర్‌ స్థాయి రెజ్లింగ్‌ క్రీడాకారిణి రితికా ఫొగట్‌ అనుమానాస్పద స్థితిలో మరణించింది. స్టార్‌ రెజ్లర్‌ ఫొగట్‌ సోదరీమణుల బంధువైన అమె రెజ్లింగ్ క్రీడలో రాణించలేకనో లేక ఓటమి పాలయ్యానని కలత చెందో ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని హరియాణా పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై...

  • Feb 27, 08:29 PM

    సౌతాఫ్రికా టూర్ కు టీమిండియా జట్టు ఇదే.!

    దక్షిణాఫ్రికాతో జరుగనున్న వన్డే, టీ20 సిరీస్ కు భారత మహిళల జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఐదు వన్డేల సిరీస్‌కు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌, 3 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ నేతృత్వంలోని సభ్యుల పేర్లను శనివారం వెల్లడించింది. కాగా ఉత్తర్‌ప్రదేశ్‌...

  • Feb 27, 07:27 PM

    ఇంగ్లాండ్ తో నాలుగో టెస్టు నుంచి బుమ్రా ఔట్.. రీజన్ పర్సనల్..

    ఇంగ్లండ్‌తో జరుగనున్న కీలకమైన నాలుగో టెస్టుకు టీమిండియా స్టార్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఈ ఫాస్ట్‌బౌలర్‌ అహ్మదాబాద్‌ టెస్టు నుంచి తప్పుకొన్నాడు. తనకు విశ్రాంతి కావాల్సిందిగా బుమ్రా భారత క్రికెట్‌ నియంత్రణ మండలిని కోరడంతో బోర్టు...