స్థలపురాణం : క్రీ.శ. 12వ శతాబ్దంలో చోళవంశానికి చెందిన మూడవ కుళోత్తుంగ రాజువారి పరిపాలనలో.. తొండమండలం అనే గ్రామంలో శ్రీలక్ష్మీనారాయణ స్వయంగా వెలిశాడని చరిత్ర వుంది. కుళోత్తుంగ చోళుడు పరిపాలిస్తున్న కాలంలో... ఒక వైష్ణవ భక్తుడు వుండేవాడు. అతని కళలో ఒకరోజు...
స్థలపురాణం : పూర్వం ఒకానొక సమయంలో హిరణ్యాక్షుని కుమారుడైన రక్తవలోచనుడు అనే రాక్షసుడు గోదావరి నదిఒడ్డున కొన్ని వేలాది సంవత్సరాలు శివునికి ఘోర తపస్సు చేస్తాడు. శివుని ఇతని తపస్సును మెచ్చుకుని ప్రత్యక్షమై వరాన్ని కోరుకొమ్మని ఆదేశిస్తాడు. అప్పుడు రక్తవలోచనుడు దొరికిన...
శ్రీముఖ లింగం ఆలయం శ్రీకాకుళం నుండి 46 కిలోమీటర్ల దూరప్రాంతంలో వుంది. ఈ ఆలయం ఎంతో పురాతనమైంది. ఈ ఆలయానికి చుట్టుపక్కల ప్రదేశాలలో చరిత్రలోనే ప్రసిద్ధిచెందిన సోమేశ్వరస్వామి, భీమేశ్వరస్వామి ఆలయాలు కూడా వున్నాయి. ఈ గ్రామంలో లభించిన ఆధారాలప్రకారం... రాజధానికి వుండాల్సని...
శివునికి సంబంధించిన పుణ్యక్షేత్రాలు భారతదేశంలో చాలానే కొలువున్నాయి. ఈయన క్షేత్రాలలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క చోట ఒక్కొక్క కథను వివరిస్తుంది. భారతదేశంలో ఉత్తరంవైపు వున్న అమరనాథ్ పర్వతాలలోని అమర్ నాథ్ గుహలు హిందువులకు ఎంతో ప్రసిద్ధి చెందినది. ఈ క్షేత్రం 5000...
స్థలపురాణం : పూర్వం అర్జునుడి మునిమనవడు అయిన నరేంద్రుడు ఒక మునిని చంపడం వల్ల అతనికి బ్రహ్మ హత్యాపాతకం కలుగుతుంది. దాని నుండి విమోచన పొందడం కోసం నరేంద్రుడు దేశాటన చేస్తూ వేములవాడ ప్రాంతానికి చేరుకున్నాడు. ఇక్కడే వున్న ధర్మగుండంలో స్నానం...
భారతదేశంలో వుండే అతి ప్రాచీన నగరాలలో కాశీ ఒకటి. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఇది ఒకటి. ఇక్కడ ప్రవహించే ఎంతో పవిత్రమైన గంగానదిలో వరుణ, అసి అనే రెండు నదులు కలుస్తాయి. దీంతో దీనికి వారణాసి అనే పేరు వచ్చింది....
మన భారతదేశంలో వున్న ఆధ్యాత్మిక దేవాలయాలలో మహాలక్ష్మి స్వర్ణదేవాలయం ఒకటి. ఇది తమిళనాడు రాష్ట్రంలోని శ్రీపురం ప్రాంతంలో, ఆకుపచ్చని కొండలమధ్య వెలసివున్న ‘‘మలైకొడి’’ అనే శ్రేణిలో వుంది. ఈ ఆలయం వెల్లూర్ నగరంలోని దక్షిణ భాగాన చివరలో వుంది. ఈ ఆలయ...
స్థలపురాణం : పార్వతీ పరమేశ్వరులకు కుమారులైన బొజ్జ వినాయకుడు, చిన్న సుబ్రహ్మణ్యుడులో విఘ్నాలకు ఎవరిని అధిపతి చేయాలి అని ఆలోచనలో పడ్డారు. ఒకనాడు పార్వతీపరమేశ్వరులు తమ కుమారులను పిలిచి ఒక పరీక్షను నిర్వహిస్తారు. అదేమిటంటే.. ‘‘ఈ భోలోకం మొత్తం చుట్టి, అన్ని...