Bomb blast in hyderabad

blast in Hyderabad, bomb blast in Hyderabad, dilsukh nagar bomb blast, Dilsukhnagar, hyderabad blast, hyderabad bomb blast, hyderabad bomb blast 2013, Hyderabad bomb blasts, hyderabad news, Improvised Explosive Device, Indian Mujahideen, live news Hyderabad, Manmohan Singh, National Security Guard, Sushil Kumar Shinde

bomb blast in hyderabad. the death toll in yesterday evenings two bomb blasts at hyderabad's dilsukhnagar area has gone up to 15, with the death of a 23-year-old in hospital this morning; 119 people are injured. new details are also emerging from the investigation.

bomb-blast.gif

Posted: 02/22/2013 11:57 AM IST
Bomb blast in hyderabad

bomb blast in hyderabad

నగరంలోని దిల్‌సుఖ్‌నగర్‌లో  ఈ రోజు సాయంత్రం రెండు చోట్ల బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో 22 దుర్మరణం చెందగా మరి కొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంకటాద్రి, కోణార్క్ థియేటర్లలో జంట పేలుళ్లు జరిగినట్లు తెలియవచ్చింది. పేలుళ్లతో ప్రజలు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. ఆ సమయంలో తొక్కిలాట జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు బాంబు స్క్వాడ్ సిబ్బందితో సంఘటనా ప్రదేశానికి చేరుకుని తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్‌పై టెర్రరిస్టులు మళ్లీ పంజా విసిరారు. టెర్రరిస్టులు ముందస్తు ప్రణాళికతో విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌లోని దిల్‌షుక్‌నగర్‌లో గల వెంకటాద్రి, కోణార్క్ సినిమా హాళ్ల సమీపంలో గురువారం సాయంత్రం శక్తిమంతమైన వరుస బాంబులు పేలాయి. ఈ దుర్ఘటనలో మొత్తం 22 మంది మృతి చెందినట్టు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తున్నది. బాంబు పేలుడు సంభవించిన వెంటనే ప్రజలు హాహాకారాలు చేస్తూ అటు ఇటు పరుగులు తీయడంతో త్రొక్కిసలాట జరిగింది. వెంకటాద్రి థియేటర్ వద్ద 12 మంది, కోణార్క్ థియేటర్ వద్ద పది మంది మరణించినట్టు తెలుస్తున్నది, ఈ సంఘటనలో ఇంకా 26 మంది గాయపడ్డారు. గాయపడినవారిని ఆ సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించారు.

bomb blast in hyderabad

పేలుళ్లు సంభవించిన ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాంతో ప్రజలకు ఎటు వెళ్లాలో తెలియక పరుగులు తీస్తున్నారు. వాహనాలన్నీ నిలిచిపోవడంతో అక్కడ భారీగా రాకపోకలు నిలిచిపోయాయి. దిల్‌షుక్‌నగర్‌లోని సాయిబాబా గుడి వద్ద ఈరోజు గురువారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున అక్కడ ఉన్నారు. టెర్రరిస్టులు కావాలనే ఈ రోజును ఎంచుకున్నట్టు భావిస్తున్నారు. ఈ ప్రాంతం మొత్తం చాలా దయనీయంగా కనిపిస్తున్నది. గాయపడిన వారిలో పెక్కుమందికి చేతులు, కాళ్లు తెగిపడడంతో అక్కడ చూడడానికే చాలా భయానకంగా ఉంది. ఒక హీలో హోండాలో ముందుగా ఒక బాంబు పేలిందని తెలుస్తున్నది. ఆ తర్వాత మరో బాంబు ఆ సమీపంలోని టిఫిన్ సెంటర్‌లో పేలినట్టు తెలుస్తున్నది.ఈ దుర్ఘటన జరిగిన వెంటనే పోలీసులు అప్రమత్తమై రాష్ట్రమంతటా రెడ్ ఎలర్ట్ ప్రకటించారు. బాంబు పేలుడు గురించి తెలిసిన వెంటనే బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగి అనుమానాస్పదంగా ఉన్న ప్రాంతాలలో గట్టి తనిఖీలు నిర్వహిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు వెళ్లరాదని పోలీసులు సూచిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cc camera not working bomb blast place
Dead bodies scam in gandhi hospital  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more