సుధీర్ఘకాలంగా తెలుగు ప్రేక్షకుల మదిలో మెదులుతోన్న ప్రముఖ హీరోయిన్ త్రిష తండ్రి కృష్ణన్ గురువారం రాత్రి హైదరాబాద్ లో గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 68 సంవత్సరాలు. హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్ లో జనరల్ మేనేజర్ గా పనిచేస్తన్న కృష్ణన్ కు గుండెపోటు రావడంతో ఆయన్ను సోమాజీగూడలోని యశోదా ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ విషయం తెలిసిన వెంటనే త్రిష, ఆమె తల్లి ఉమ, బంధువులు హైదరాబాద్ కు తరలి వచ్చారు. కృష్ణన్ అంత్యక్రియలు శుక్రవారం నాడు హైదరాబాద్ లో నిర్వహిస్తారు. ఇంటికి పెద్దదిక్కు హఠాన్మరణంతో త్రిష కుటుంభం శోకసంద్రంలో మునిగిపోయింది. కాగా ఈ ఉదయం నుంచీ త్రిషను పరామర్శించేందుకు సినీ రంగ ప్రముఖులు ఆమె ఇంటికి తరలి వస్తున్నారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more
Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more
Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more
Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more
Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more