Prime minister to lay foundation stone for hyderabad metro rail

Prime Minister to lay foundation stone for Hyderabad metro rail

Prime Minister to lay foundation stone for Hyderabad metro rail

Prime Minister.gif

Posted: 01/24/2012 08:54 PM IST
Prime minister to lay foundation stone for hyderabad metro rail

Prime_Minister_to_lay_foundation_stone_for_Hyderabad_metro_rail
ప్రధాని మన్మోహన్ సింగ్ హైదరాబాద్ రానున్నారు. ఈయన ఈ టూర్ లో హైదరాబాద్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో రైలు ప్రాజెక్టుకి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే కిరణ్ ప్రభుత్వం తలపెట్టిన లక్ష ఉద్యోగాల పత్రాల జారీని కూడా చేయనున్నారని సమాచారం. ఫిబ్రవరి 4న ఎలివేటెడ్ మెట్రో రైలు పనులకు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ము ఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సచివాలయంలో ప్రాజెక్టు పనులు, ప్రధాని పర్యటన ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రధాని పర్యటన ప్రాంతాల్ని పరిశీలించిన అనంతరం జరిగిన సమావేశంలో హెచ్‌ఎం ఆర్ సంస్థ అధికారులు ప్రాజెక్టు విశేషాలను వివరించారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, గీతారెడ్డి, అరుణ, సునీతా లకా్ష్మరెడ్డి, సబిత తదితరులు పాల్గొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Traffic police budget
Hyderabad metropolitan water supply  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more