రామ్ చరణ్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా ద్రువ. తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయిన తనీ ఒరువన్ సినిమాకి రీమేక్ గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ చాలా స్టైలిష్ గా కనిపించనున్నాడని టాక్.
ఈ సినిమా ప్రస్తుతం అందమైన కాశ్మీర్ లొకేషన్స్ లో షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చింది. తర్వాత షెడ్యూల్ హైదరాబాద్ లో స్పెషల్ గా వేసిన సెట్ లో తీసేందుకు ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు.
వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న ఈ మెగా పవర్ స్టార్ కనీసం ఈ సినిమాతో అయినా హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. అయితే, ఇప్పటికే తమిళ సినిమాని అందరూ చూసిన నేపథ్యంలో సినిమాలో భారీ మార్పులు ఉంటే తప్ప సినిమా ప్రేక్షకులకు నచ్చదని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇప్పుడు ఈ సినిమాని రామ్ చరణ్ కి ఎంత ముఖ్యమో, ఇటు దర్శకుడు సురేందర్ రెడ్డికి అంతే ముఖ్యమని అందుకే సినిమాని ప్రెస్టేజియస్ గా రూపొందిస్తున్నాడని చెప్తున్నారు చిత్రయూనిట్ వర్గాలు.
- మూర్తి
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more