‘అందాల రాక్షసి’ జంట నవీన్ చంద్ర, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’. జగదీష్ తలశిల దర్శకత్వంలో మయూఖ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రసాద్ కామినేని నిర్మిస్తున్న ఈ చిత్రానికి యం.యం. కీరవాణి సంగీతం అందించారు.
ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం నిన్న హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఎస్.ఎస్.రాజమౌళి ముఖ్య అతిథిగా విచ్చేసారు. అలాగే చిత్ర యూనిట్ తో పాటు నాని, సునీల్, లక్ష్మీ ప్రసన్న, నవదీప్, అల్లరి నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఆడియో సీడీలను రాజమౌళి ఆవిష్కరించి తొలి సీడిని శివశక్తిదత్తాకు అందించారు.
ఈ కార్యక్రమానికి విచ్చేసినవారంతా సినిమా విజయం సాధించాలని కోరుకున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు వచ్చింది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more