ప్రముఖ దర్శకుడు సుకుమార్ తొలిసారిగా నిర్మాతగా మారుతూ నిర్మించిన చిత్రం ‘కుమారి 21ఎఫ్’ ఆయన సమర్పిస్తూ కథ, స్క్రీన్ప్లే అందిస్తున్న చిత్రం ఈ చిత్రంలో రాజ్ తరుణ్, హేబాపటేల్ నాయకానాయికలుగా నటిస్తున్నారు. సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకుడు. విజయ్కుమార్ బండ్రెడ్డి, థామస్రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర ఫస్ట్లుక్ టీజర్ను శుక్రవారం యంగ్టైగర్ ఎన్టీఆర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ టీజర్కు మహేష్బాబు తన ట్వీట్టర్లో అభినందనలు తెలిపారు. ‘కుమారి 21 ఎఫ్’ టీజర్ చాలా ఇంప్రెసివ్గా వుంది. రత్నవేలు ఛాయాగ్రహణం, దేవిశ్రీప్రసాద్ సంగీతం ఈ చిత్రానికి వన్నెతెచ్చాయి. సుకుమార్ టీమ్కు నా అభినందనలు తెలియజేస్తున్నాను’ అని తెలిపారు మహేష్బాబు. గతంలో సుకుమార్-మహేష్ కలయికలో ‘వన్’ చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more