తెలుగు చిత్రసీమ ఇప్పుడు భారతీయ చిత్రపరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటోంది. బాహుబలి చిత్రాలతో తెలుగు సినిమా రేంజ్ పెరిగిపోయింది. ఇక తాజాగా వరుసపెట్టి పాన్ ఇండియా చిత్రాలు రూపోందుతున్నాయి. అదే సమయంలో ఇప్పుడు ‘పుష్ప’ ది రైజ్ తొలిభాగం...
'రాధేశ్యామ్' సినిమా దర్శకుడు రాధాకృష్ణ కుమార్ నిన్న చేసిన ట్వీట్ కు అర్థం ఏంటో తెలిసిపోయింది. కాలం చాలా కఠినమైందంటూ నిరాశ వ్యక్తం చేస్తూ ఆయన నిన్న ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆయన ఎందుకు ఆ ట్వీట్ చేశారో...
మెగాస్టార్ చిరంజీవి.. మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో కలసి నటిస్తున్న చిత్రం ఆచార్య. అన్ని సినిమాల మాదిరిగానే ఈ చిత్రంపై కూడా కరోనా ప్రభావం తీవ్రంగానే పడింది. అనేక బ్రేకులు మధ్య కొనసాగిన ఈ సినిమా షూటింగ్ మొత్తానికి తుది...
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపోంది.. 2021లో చక్కని కలెక్షన్లను రాబట్టిన 'పుష్ప' ఇంకా భారతీయ సినిమా బాక్సాఫీసు వద్ద తన కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తూనే వుంది. మైత్రీ మూవీ మేకర్స్ సారథ్యంలో నిర్మించిన ఈ సినిమా...
యువహీరో వరుణ్ సందేశ్.. అగ్రరాజ్యంలో తన వ్యాపారాలతో బిజీగా మారడంతో మారాడు. బిగ్బాస్ సీజన్ 3లో.. తన భార్య వితికతో కలిసి పాల్గోన్న తరువాత ఆయనకు క్రేజ్ వచ్చినా.. వ్యాపారపరంగా స్థిరపడాలని మళ్లీ అమెరికాకు పయనమయ్యాడు. అయితే సినిమాలలో పెద్దగా ఆపర్లు...
అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగురాష్ట్రాల యువతతో పాటు యావత్ దేశ యువత దృష్టిని తనవైపుకు తిప్పుకున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండకు దేశవ్యాప్తంగా చాలా ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. అయితే గీతగోవిందం చిత్రంతో ఇటు ఫ్యామిలి ఆడియన్స్ కు కూడా...
‘రాముడికి లక్ష్మణుడు వెంట ఉన్నట్టు నా భయం ఎప్పుడూ నాతోనే ఉంటుంది’ అని అంటున్నారు నటుడు ఆది సాయికుమార్. ఆయన హీరోగా నటిస్తున్న ‘అతిథి దేవోభవ’ చిత్రంలోని సంభాషణ ఇది. తాజాగా టీజర్ విడుదలైంది. కొన్ని సరదా సన్నివేశాలు, ట్విస్ట్లతో ఆద్యంతం...
'ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో తెలుసుకోనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు' అనే ఆలోచింపజేసే డైలాగుతో 'గాడ్సే' సినిమా టీజర్ విడుదలైది. దర్శకుడు గోపీ గణేశ్, నటుడు సత్యదేవ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం గాడ్సే. ఇందులో ఐశ్వర్య లక్ష్మి...