కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ‘రైతు భరోసా యాత్ర’ పేరిట ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే! అయితే.. ఈయన పర్యటనపై తెరాస రకరకాలుగా విమర్శలు గుప్పించారు. రాహుల్ యాత్ర రైతుల కోసం కాదని.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలపరుచుకోవడం...
‘నారాయణ.. నారాయణ..’ ఈమధ్య మీడియాలో ఈ పేరు బాగానే నలుగుతోంది. అప్పటివరకు ప్రశాంతంగా వుండే వాతావరణం ఈ పేరు వినగానే సంచలనంగా మారుతోంది. ఏ విధంగా ‘నారదుడు’ నోరుమెదిపితే విష్ణాదిదేవతలు వణికిపోతారో.. అదేవిధంగా ప్రస్తుత భూలోకంలో ‘నారాయణ’ పేరు వినగానే రాజకీయ...
టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ మధ్య వున్న విభేదాలు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేంత స్థాయిలో ఇరువురి పార్టీవర్గాలు ఆరోపణలు, విమర్శనాస్త్రాలను సంధించుకుంటుంటారు. ముఖ్యంగా వైఎస్సార్సీపీ వర్గాలైతే నిత్యం టీడీపీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు....
సైకిల్ దిగి కారులో సవారి చేస్తున్న మంత్రి తలసాని.. ప్రతి సందర్భంలోనూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నలుగుతున్నారు. ముఖ్యంగా తాను రాజకీయ పాఠాలు నేర్చుకున్న తల్లి పార్టీ టీడీపీ మీదే తలసాని తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని...
ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నాహజారే తాజాగా మరోసారి ప్రధాని నరేంద్రమోడీ మీద నిప్పులు చెరుగుతూ.. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మీద ప్రశంసలు కురిపించారు. ప్రధాని నరేంద్ర మోదీ కంటే ఫడ్నవీస్ చాలా బాగా పనిచేస్తున్నారని ఆయన కితాబిచ్చారు. కేంద్ర ప్రభుత్వం...
గత 18 ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న అక్రమాస్తుల కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు ఊరట లభించింది. అక్రమాస్తుల కేసులో బెంగుళూరులోని పరపణా అగ్రహరా ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిఆర్ కుమారస్వామి కొట్టేశారు. జయలలితపై...
తెలుగురాష్ట్రాల పొలిటికల్ రంగంలో వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనాలు సృష్టించే టీ.టీడీపీ నేత రేవంత్ రెడ్డి.. తాజాగా తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీ పార్టీలోనే రాజకీయ పాఠాలు నేర్చుకున్న తలసాని.. టీఆర్ఎస్ పార్టీలో చేరినప్పటి నుంచి...
గత రెండురోజుల నుంచి ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆర్టీసీ కార్మికులు సమ్మె నిర్వహించడంతో బస్సులన్నీ ఆగిపోయిన విషయం తెలిసిందే! దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తర్జనభర్జన పడుతున్నాయి. ఆర్టీసీ కార్మికులు...