తెలంగాణలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఇప్పటికీ 17 మంది రాష్ట్రవాసులను పొట్టనబెట్టుకున్న కరోనా మహమ్మారి.. తాజాగా మరోకరిని బలి తీసుకోవడంతో మృతుల సంఖ్య మొత్తంగా 18కు చేరింది. ఇక మరోవైపు రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య కూడా మరింత పెరిగింది. రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వ్యాప్తి పెరుగుతోంది. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 644కి చేరింది. నిన్న ఒక్క రోజే ఏకంగా 41 కేసులు నమోదు కాగా, ఒకరు మృతి చెందారు.
గత వారం ఒక్క రోజే 75 కేసులు. క్రితం రోజున 60 కేసులు నమోదు అయిన తరువాత మళ్లీ నలబై కేసులు వెలుగుచూడటం తెలంగాణ వాసులలో అందోళన రేకెత్తుతుంది. 644 మందిలో ఇప్పటి వరకు 110 మంది మంది కరోనా మహమ్మారి బారిన పడి చికిత్స పోందుతున్న వారి సంఖ్య ప్రస్తుతం 410గా వుంది. ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో 18 మంది బారిన పడి చికిత్స పొందుతున్నారు. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 644కు పెరిగింది. వీటిలో హైదరాబాద్లో నమోదైన కేసులే అధికంగాఉండడం గమనార్హం. ఇప్పటివరకు మొత్తంగా 110 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
అయితే రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ రోజురోజుకు కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుండడం ప్రజలను కలవరానికి గురి చేస్తోంది. తెలంగాణకు 95 శాతం కరోనా భయం తగ్గిందని.. ఇకపై కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదు కాకపోవచ్చని మంత్రి ఈటెల రాజేందర్ చెప్పిన తరుణంలోనూ పాజిటవ్ కేసులు పెరుగుతండడం అందోళన రేకెత్తిస్తుంది. ఇప్పటివరకు వరకు రాష్ట్రంలో 644కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, ఇప్పటివరకు ఏకంగా 18 మంది మరణించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more