నేరాలు తమ రూటును మార్చుకుంటున్నాయి. భర్తల కోసం ప్రాణాలను సైతం వదిలే భార్యలు పుట్టిన కర్మభూమిలో తమ ప్రియుల కోసం భర్తలనే హతమార్చే సంస్కృతి పెరుగుతూ పోతుంది. తన మొగుడు తనకే సొంత అన్న నానుడి ఇక కనుమరుగు కానుంది. ఇక ఆడది కనబడితే చాలు అటవస్తువుగా పరిగణించి.. మగవాళ్ల కామపు కళ్లు వారిని వెంటాడుతూనే వుంటాయి. అయితే ఇదే క్రమంలో తన కోరిక తీర్చలని పట్టుబట్టే మహిళల సంఖ్య కూడా పెరుగుకుపోతుంది.
ఇలా సీన్ రివర్స్ అయిన ఘటనలు అనేకం జరుగుతున్నా.. రికార్డుల వరకు మాత్రం కొన్నే వస్తున్నాయి. పాతికేళ్లు పైబడిన ఓ మహిళ తన కోరికలు తీర్చాలని పట్టుమని పదమూడేళ్లు కూడా నిండని బాలుడ్ని పట్టుబడితే.. తల్లి చాటు బిడ్డ అందుకు నిరాకరించాడు. అంతే ఒక్క ఉదుటున్న అగ్రహానికి గురైన మహిళ.. కాలుతున్న పటుగారతో అతని మర్మాంగాలను పట్టి కత్తిరించేసిందో యువతి. ఈ ఘటన దేశరాజధాని న్యూఢిల్లీ శివార్లలోని గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది.
ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. బదాల్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చప్రౌలా గ్రామంలో గత శుక్రవారం నాడు, పొరుగింట్లో ఉంటున్న 13 ఏళ్ల బాలుడిని తన ఇంటికి పిలిపించుకుందా యువతి. వివాహిత మహిళ. కొద్ది సేపు అతడిని అడించింది. ఆ తరువాత తన కోరికను తీర్చాలని బాలుడిని బలవంత పెట్టింది. అందుకు అతను నిరాకరించాడు. దీంతో అగ్రహంతో పట్టుగారను కాల్చి.. బాలుడి జననాంగాన్ని కత్తిరించింది. తీవ్ర గాయాలపాలైన బాలుడు, తల్లికి విషయాన్ని చెప్పాడు.
తల్లి వెంటనే తన బాలుడిని అసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించింది. ఆ తరువాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన జరిగినప్పటి నుంచి సదరు మహిళ పరారీలో వుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఫిర్యాదును అందుకున్న పోలీసులు, సదరు యువతిపై కిడ్నాప్, బాలల గృహహింస తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితురాలిపై భారత శిక్షాస్మృతి సెక్షన్ 323, 324, 342, 363, 506 సెక్షన్ల కింద కేసు పెట్టామని, విచారిస్తున్నామని తెలిపారు. అమె కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more