తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో మరోసారి ఎన్నికల సందడి మొదలు కానుంది. తెలుగు రాష్ట్రాల్లో మరో ఎన్నికల నగరా మోగింది. ఏపిలోని ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూర్ జిల్లాలకు చెందిన రెండు ఎమ్మెల్సీ స్థానాలకు, తెలంగాణలోని మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి కి చెందిన ఓ ఎమ్మెల్సీ స్థానం, వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు చెందిన మరో ఎమ్మెల్సీ స్థానాలకు గాను ఎన్నికల షెల్బూల్ ఖరారైంది. ఈ నెల 19న 19న ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల, 26 వరకు నామినేషన్ల స్వీకరణ, మార్చి 2న నామినేషన్ల ఉపసంహరణ జరుగుతుంది. మార్చి 16న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఫలితాలు మార్చి 19న వెలువడతాయని ఎన్నికల సంఘం ప్రకటించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more