Sachin tendulkar bought 120 acres in mangalagiri

sachin tendulkar Bought 120 Acres in mangalagiri, sachin tendulkar ex cricketer, sachin tendulkar bought 120 acres, guntur district, real eastate

A strong buzz is doing rounds among the real estate circle in Andhra Pradesh that Bharat Ratna Sachin Tendulkar has bought 120 acres,

మంగళగిరిలో.. సచిన్ కు భూములా?

Posted: 07/21/2014 09:46 AM IST
Sachin tendulkar bought 120 acres in mangalagiri

ఆంద్రప్రదేశ్ కు రాజధాని విజయవాడ, గుంటూర్ల మద్య ఉంటుందని మీడియాలో ప్రకటనలు, దినపత్రికలో వార్తలు వస్తున్నాయి. దీంతో.. అక్కడ భూమికి.. రెక్కలు వచ్చాయి. ఎలాంటి భూమికైన ..అక్కడ డిమాండ్ బాగా పెరిగింది. దీంతో.. రియల్ ఎస్టెట్ వ్యాపారులు.. అక్కడ ..దిష్ట వేచి, భూములను సొంతం చేసుకున్నారు. దీంతో అక్కడ సామాన్యుడికి .. సెంట్ భూమి దొరికే పరిస్థితి లేదు. ఇలాంటి సందర్భంలో.. భారత క్రికెట్ దిగ్గజం అయిన సచిన్ టెండూల్కర్ కు 120 ఎకరాల భూములను కొనుగోలు చేసినట్లు .. గుంటూరు జిల్లా రియల్ ఎస్టెట్ వ్యాపారస్తులు పబ్లిక్ లో మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే కొంచెం సమయం పడుతుంది.

కానీ ఇలోపు.. సచిన్ భూములు విషయం రాజకీయ నాయకుల మద్య పబ్లిక్ మద్య హాట్ చర్చగా మారింది. సచిన్ విజయవాడ, గుంటూరు మద్య భూమిని కొనుగోలు చేయటానికి అనేక కారణాలు ఉన్నాయని అంటున్నారు. దీనికి కారణం విజయవాడకు చెందిన ఒక రాజకీయ నాయకుడు, సచిన్ కు అతి సన్నిహితుడైన.. ఆటల అధికారి హస్తం కూడా ఉన్నట్లు సమాచారం. దీంతో ఢిల్లీ తరహాగా ఈ రెండు జిల్లాలు అభివృద్ధి చెందుతాయని భావించి, కొనుగోలు చేశారని చెబుతున్నారు.  అసలు ఈ విషయంపై క్లారిటీ రావాలంటే ఆగస్టు ఒకటి వరకు ఆగాల్సిందే! ఎందుకంటే, పీవీపీ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి సచిన్ విజయవాడ రానున్నాడు. అప్పుడు దీనిపై స్పష్టత వస్తుందని అంటున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles