Tamil nadu governor k rosaiah speech

rosaiah, tamilnadu governor, senior ntr, senior ntr 17th death 17th death anniversary, ntr political leader, telugu people, andhra pradesh state,

Tamil Nadu Governor K Rosaiah speech

K Rosaiah speech.gif

Posted: 01/19/2013 04:24 PM IST
Tamil nadu governor k rosaiah speech

Tamil Nadu Governor K Rosaiah speech

తమిళనాడు  గవర్నర్  కొణిజేటి  రోశయ్య, ఇటీవల కాలంలో  ఆంధ్రప్రదేశ్ లో జరిగే  కొన్ని సదస్సులకు, మీటింగులకు ఆయన ప్రత్యేకంగా హాజరవుతున్నారు. నందమూరి తారక రామారావు 17వ వర్థంతి  సందర్భంగా రవీంద్రభారతిలో  ఏర్పాటు చేసిన  సదస్సుకు ఆయన హాజరయ్యారు.  ఎన్టీఆర్ రామారావు గురించి మాట్లాడుతూ..  రాజకీయాల్లో  ఎన్టీఆర్  పెనుమార్పులు  తీసుకొచ్చారని  ఆయన అన్నారు.  ఆయన మరణించి ఉండకపోతే   రాజకీయాల్లో  మరెన్నో  మార్పులు  చోటు చేసుకునేవన్నారు.  తెలుగు ప్రజలకు ఎన్టీఆర్ ఒక దైవంతో  సమానమని  రోశయ్య అన్నారు.  అయితే  ఎన్టీఆర్ లాంటి వ్యక్తి మరళ రాజకీయల్లోకి రావాలని  ఆయన కోరారు.  కానీ ఇప్పుడున్న రాజకీయలతో  ఎలాంటి నాయకుడైన  మారిపోతాడని రోశయ్య అన్నారు. ఢిల్లీలో తెలుగువారి సత్తా ఏమిటి చూపించిన నాయకుడు  ఎన్టీఆర్. ఆయన లేకపోవటం  తెలుగు ప్రజలకు  తీరాని కష్టాలు వచ్చాయాని  తమిళ్ నాడు గవర్నర్  ఆయన అన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Senior congress leader k keshava rao
Vayalar ravi press meet  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles