విచక్షణ మరచి, శ్రీలంకలోని వేలాదిమంది తమిళుల్ని పొట్టనబెట్టుకున్న ఆ దేశాధ్యక్షుడు మహీంద్ర రాజపక్సేను ప్రత్యేక కార్యక్రమం కోసం బీజేపీ ఆహ్వానించడమేంటంటూ రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీలు మండిపడ్డాయి. తక్షణం తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ ఆయా పార్టీలు డిమాండ్ చేశాయి. మధ్యప్రదేశ్లోని సాంచిలో నిర్మించ తలపెట్టిన బౌద్ధజ్ఞానమందిరం శంకుస్థాపన కార్యక్రమం 21న జరుగనుంది. ఈ కార్యక్రమానికి శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేను ఆహ్వానించినట్లు బీజేపీ పార్లమెంటరీ నేత సుష్మాస్వరాజ్ పేర్కొన్నారు. ఈ విషయం బయటకు పొక్కగానే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కరూర్, దిండుగల్, కోయంబత్తూరులలో సోమవారం ఎండీఎంకే, డీపీఐ, నాం తమిళర్ తదితర పార్టీల కార్యకర్తలు రాస్తారోకో చేపట్టి నిరసన తెలిపారు. నల్లబ్యాడ్జీలు ధరించిరాజపక్సేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more