Congress party leaders

YS Jagan, Chandrababu, Telangana CM Kiran kumar reddy, Raithu disha

Congress Party Leaders,

congress party.gif

Posted: 01/12/2012 09:18 AM IST
Congress party leaders

రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల్లో సీ మాంధ్ర, తెలంగాణ ప్రాంత నేతలు ఒకరి ప్రాంతాల్లో ఒకరు తిరగలేని స్థితిలో జగన్‌, చంద్రబాబు జనంలోకి దూసుకుపోవడానికి ప్రభుత్వమే కారణ మవుతోందని కాంగ్రెస్‌ నేతలు మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఔదార్యమే వారికి వరం అవుతోందని పేర్కొంటున్నారు. వరం గల్‌ జిల్లాలో చంద్రబాబు రైతు పోరుబాట, నిజామాబాద్‌లో జగన్‌ రైతు దీక్ష కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రభుత్వం ఇస్తున్న భద్రతయే కార ణంగా వారు చెబుతున్నారు. ఈ భద్రత సొంతపార్టీ నేతలకు ఇస్తే పార్టీకి ప్రయో జనం ఉంటుందని వారు పేర్కొంటున్నారు. కానీ ముఖ్యమంత్రి చర్యలు మా త్రం ప్రతిపక్ష నేతలు జగన్‌, చంద్రబాబు బలపడేలా ఉన్నాయని ఆక్షేపి స్తున్నారు. తెలంగాణ ప్రాంతంలో పర్యటించే విషయంలో ఈ ఇద్దరు నేతలకూ తెలంగాణ వాదుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. అయినా ఈ నేతలు తెలంగాణ ప్రాంతంలో కాలుమోపడం వారికి ఇతర ప్రాంతా లలోనూ లాభం చేకూర్చుతుందని కాంగ్రెస్‌ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Victory madhusudhan rao passed away
Jaspal rana quits bjp joins congress  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles