‘పొట్ట కోసం కోటి తిప్పలు అన్నట్లు’’ ఆర్టీసీ సంస్థ నష్టాలను పూడ్చుకోవడానికి నానా తంటాలు పడుతుంది. దీనిలో బాగంగానే రకరకాల ప్రయోగాల చేస్తుంది. దీనిలో భాగంగానే బస్సుల్లో ఆహారా పదార్థాలు సరఫరా చేయాలని నిర్ణయించింది. దూర ప్రాం త బస్సు ప్రయాణికులకు రైళ్లలో మాదిరి వేడివేడిగా భోజనం, అల్పాహారం అందించాలని ఆర్టీసీ యాజమా న్యం నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మరో రెండుమూడు రోజుల్లో ఈ సేవలు అందుబాటులోనికి వస్తాయని తెలిపారు..
ముందుగా ఈ సౌకర్యాన్ని దూర ప్రాంతాలకు వెళ్ళే 'గరుడ' బస్సుల్లో అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఆ తర్వాత ఇతర దూర ప్రాంత సర్వీసుల్లోనూ అమలు చేస్తారు. వెజ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఇడ్లీ ఇలా మూడు, నాలుగు రకాలైన ఆహారాన్ని అందించనున్నారు. త్వరలో టిక్కెట్లను మొబైల్ ద్వారా బుక్ చేసుకునే విధంగా ‘మొబైల్ టికెటింగ్ ’ విధానం అందుబాటులోకి తేనున్నారు. మరి దీనిని ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more