ఉత్తర్ ప్రదేశ్ లో రైలు ప్రమాదం సంభవించింది. శుక్రవారం తెల్లవారు జామున వాస్కోడిగామా-పట్నా ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. ఉత్తర్ ప్రదేశ్ లోని బందా జిల్లాలో మానిక్ పురి ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. దీంతో రైలులోని 13 బోగీలు పట్టాలు...
ధైర్యే సాహసే లక్ష్మీ అన్నారు పెద్దలు. అ సామెతను బాగా వంటపట్టించుకున్న యువకుడు ఏకంగా రద్దీ ఉండే ఓ రైల్లో ప్రయాణికుల హాహాకారాల మధ్య తన ధైర్యాన్ని ప్రదర్శించి సోషల్ మీడియాలో హీరో అయ్యాడు. అదేంటి రైల్లో హీరోగా కావడం ఎలా..?...
ఆయనో ఓ రాష్ట్రానికి మంత్రి.. అమాత్యుని బాధ్యతలు నెరవేస్తున్న ఈయన గారు మంత్రాలకు చింతకాయలు రాలుతాయని మరోమారు వాదిస్తున్నారు. ఎంతలా అంటే ప్రజల్లో మూడనమ్మకాలపై మరింత విశ్వాసం పెంచెలా..? తప్పు చేస్తే శిక్ష తప్పదు అన్నది అందరికీ తెలిసిన విషయమే.. అయినా.....
తమిళనాడులో దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తరువాత శరవేగంగా మారిన రాజకీయ పరిణామాలకు.. ప్రస్తుతం స్థబ్దుగా వున్నాయి. అమ్మ తరువాత చిన్నమేనంటూ జనంలో ముద్ర వేసేందుకు ప్రయత్నించిన శశికళ వర్గానికి షాకుల మీద షాకులు ఎదురవుతున్న క్రమంలో మరో భారీ షాకిచ్చింది...
హైదరాబాదీయుల స్వప్నం సాకారమవుతున్న వేళ.. మరికొన్ని గంట్లలో మెట్రో రైలులో ప్రారంభానికి సన్నాహాలు సర్వం సిద్దమైన క్రమంలో ఎప్పుడెప్పుడు ప్రయాణం చేద్దామా అంటూ ఎదురుచూస్తున్న ప్రయాణికుల కోసం మెట్రో రైలు కూడా ఇందుకు సంబంధించిన స్మార్ట్ కార్డుల అమ్మకాలకు సన్నహాలు చేస్తుంది....
చెన్నైలోని సత్యభామ యూనివర్సిటీలో తెలుగు విద్యార్థులు విధ్వంసానికి పాల్పడ్డారు. తెలుగు విద్యార్థులతో పాటు చెన్నైకి చెందిన విద్యార్థులకు కూడా ఈ పెను విధ్వంసం సృష్టించారు. యూనివర్షిటీలోని లెక్చరర్ల వేధింపులకు నిరసనగా విద్యార్థులు ఈ హింసాత్మక ఘటనకు పాల్పడ్డారు. హైదరాబాదుకు చెందిన రాధమౌనిక...
హిమాలయ పర్వతాల్లో భారీ భూకంపం సంభవిస్తుందని దీని ప్రభావం ఉత్తర భారతావనితో పాటు పాకిస్థాన్ పై కూడా వుంటుందని కేరళ జోతిష్యుడు చెప్పిన నెల రోజులకు భారత జాతీయ భూకంప అద్యయన కేంద్రం కూడా అదే విషయాన్ని స్పష్టం చేసింది. హిమాలయ...
చిన్నారులన్న కనికరం కూడా లేకుండా మొగ్గలోనే వారి పసిప్రాయాన్ని తుంచేసే ఘటనలు అనేకం మన మధ్య జరుగుతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా.. మగమృగాళ్లలో మార్పలు వచ్చేంత వరకు ఈ దారుణాలకు కళ్ళెం పడదు. యువకులే కాదు ఏకంగా కాటికి కాళ్లు...