grideview grideview
  • Oct 05, 09:38 AM

    శరన్నవరాత్రులు ఐదవ రోజు శ్రీ కాత్యాయని దేవి

    పుష్కర కాలం తరువాత లోక కల్యాణ దేవత అయిన కాత్యాయని దేవి అలంకా రంలో దుర్గమ్మను భక్తులు కొలిచేందుకు అవకాశం లభించింది. అక్టోబరు 5న(ఆశ్వయుజ శుద్ధ చవితినాడు) కాత్యాయని దేవిగా దుర్గమ్మను అలంకరిస్తారు. ప్రత్యేకంగా ఆరు రకాల నివేద నలు కూడా...

  • Oct 04, 09:52 AM

    నాలుగవ రోజు శ్రీ అన్నపూర్ణా దేవి

    దసరా నవరాత్రులలో అమ్మవారు నాలుగవ రోజు(ఆశ్వయుజ శుద్ధ తదియ) అన్నపూర్ణాదేవిగా దర్శనము ఇస్తుంది. అన్నపూర్ణను ధ్యానిస్తే మేధాశక్తి వృద్ధి చెందుతుంది. మధుర భాషణం, సమయస్పూర్తి, వాక్శుద్ది, వాక్సిద్ధి, భక్తిశ్రద్ధలు, ఐశ్వర్యం కలుగుతాయి. భక్తుని సకలసంపూర్ణునిగా అనుగ్రహిస్తుంది ఈ తల్లి. బుద్ధి ఙ్ఞానాలను...

  • Oct 03, 09:53 AM

    మూడవ రోజు శ్రీ గాయత్రీ దేవి

    శరన్నవరాత్రులలో మూడొవ రోజు అమ్మ గాయత్రీ దేవిగా దర్శనమిస్తుంది. గాయత్రి సకల వేద స్వరూపిణి. అన్ని మంత్రాలకు మూల శక్తి. అందుకే గాయత్రి మంత్రం మూలమంత్రం. తల్లి ఐదు ముఖములతో ప్రకాశిస్తూ ఉంటుంది – అవి ముక్త, విద్రుమ, హేమ, నీల,...

  • Oct 01, 09:18 PM

    శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి

    శరన్నవరాత్రి ఉత్సవములలో రెండవ రోజు కనకదుర్గమ్మ బాలత్రిపుర సుందరిగా దర్శనమిస్తుంది. త్రిపురిని భార్య త్రిపుర సుందరీ దేవి. అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరీదేవి అని అర్థము. మనస్సు, బుధ్ధి, చిత్తము, అహంకారము త్రిపుర సుందరీదేవి అధీనములో ఉంటాయి. అభయహస్త ముద్రతో,...

  • Aug 11, 06:57 PM

    కృష్ణవేణి నమోస్తుతే...

    సమస్త ప్రాణికోటి మనుగడకు ఆధారమైనవి గాలి, నీరు, నేల. ఈ మూడింటిలో జలం తర్వాతే జీవకోటి ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. జలాధారాలతోనే నాగరికతను రూపు సంతరించుకుందని సప్తరుషులు సైతం పేర్కొన్నారు. అంతటి విశిష్టత ఉన్న జలాన్ని దేవత రూపానిచ్చి తల్లిగా ఆరాధించడం...

  • Oct 20, 03:40 PM

    నవరాత్రి 6వ రోజు : భద్రకాళి

    వరంగల్ లో వుండే భ్రదకాళి ఆలయం ఎప్పుడు నిర్మింపబడిందో, ఆ అమ్మలగన్న అమ్మ అక్కడ వెలిసి ఎన్ని శతాబ్దాలయిందో కచ్చితమైన వివరాలు ఇంకా తెలియరాలేదు. అత్యంత పురాతనమైన ఈ దేవిని అనాదిగా ఎంతోమంది ఋషులు, సిధ్ధులు, దేవతలు అరాధించేవారు. పూర్వం చాళుక్య...

  • Oct 20, 02:03 PM

    నవరాత్రుల 5వ రోజు : మాణిక్యాంబ శక్తిపీఠం

    పంచరామా క్షేత్రాల్లో ఒకటైన ద్రాక్షారామంలో మాణిక్యాంబ శక్తిపీఠం వుంది. అష్టాదశ శక్తి పీఠాలలో 12వది అయిన మాణిక్యాంబ శక్తి పీఠం.. ఇక్కడ భీమేశ్వరస్వామి ఆలయంలో వుంది. పూర్వం దక్షప్రజాపతి ఇక్కడ యజ్ఞం చేశాడు కాబట్టి.. ఈ క్షేత్రానికి ‘దాక్షారామం’ అనే పేరొచ్చింది....