టాలీవుడ్ లో ప్రస్తుతం శరవేగంగా దూసుకు పోతున్న తార సమంతా. ఈ అమ్మడు దాదాపు ఏడు చిత్రాల్లో నటిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతుంది. ఈ అమ్మడు పారితోషికం విషయానికి వస్తే కోటి క్లబ్బులో ఎప్పుడో చేరిపోయింది. తాజాగా ఈ అమ్మడు పై టాలీవుడ్ లో ఓ వార్త సంచరిస్తుంది. ఈమెకు పారితోషికం కింద ఓ ప్రముఖ నిర్మాత తన స్థిరాస్థిని రాసిచ్చేసాడట. అతను ఎవరో కాదు... బెల్లం కొండ సురేష్. ఇటీవలే ఈయన బ్యానర్ లో నటించిన సినిమాకు, తర్వలో తన కొడుకు సరసన నటించబొతుంది. ఈ సినిమాకు వీవీ వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ రెండు సినిమాలకు కలిపి సమంతాకు బెల్లంకొండ ఓ ఫామ్ హౌస్ రాసిచ్చాడట. ఇక సమంతా కూడా వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోకుండా, ఫాం హౌజ్ తెగ నచ్చడంతో వెంటనే ఒప్పేసుకుందట. అయితే బెల్లంకొండ ఈ మధ్య చేస్తున్న కొన్ని పనులకు టాలీవుడ్ లోని పలువురు నిర్మాతలు గుర్రుగా ఉన్నారట.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more