బండ్లు ఓడలు అవుతాయి.. ఓడలు బండ్లు అవుతాయన్న సామెత అక్షరాల నిజమైంది. మరీ అంత వత్యాసం లేకపోయినా.. గత ఎనమిదేళ్లుగా భారతీయ అపర కుభేరుల జాబితాలో అగ్రస్థానాన్ని ఆర్జించిన ముఖేష్ అంబానీ వెనక్కునెట్టి సన్ఫార్మా అధినేత దిలీప్ సంఘ్వి ప్రపంచ భారత నెంబరు వన్ కుబేరుడిగా (బిలియనీర్గా) అవతరించారు. రియల్ టైమ్ అప్డేట్ ప్రకారం ఫోర్బ్స్ తన జాబితాలో కొన్ని మార్పులను చేసింది. ఎనిమిదేళ్లుగా భారత బిలియనీర్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీని కేవలం రెండు రోజుల్లోనే ఈ మార్పును చవిచూడాల్సి వచ్చింది.
ఈ మార్పుల ప్రకారం ప్రపంచ బిలియనీర్ల జాబితాలో సంఘ్వి ర్యాంక్ 44 నుంచి 37కు పెరిగింది. ముకేశ్ అంబానీ ర్యాంక్ 39 నుంచి 43కు తగ్గింది. ప్రస్తుతం సంఘ్వి సంపద 21.5 బిలియన్ డాలర్లుగా, ముకేశ్ అంబానీ సంపద 20.4 బిలియన్ డాలర్లుగా ఉంది. సంఘ్వి అధినేతగా ఉన్న సన్ఫార్మా కంపెనీ మార్కెట్ షేరు ధర భారీగా పెరగడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్ను తలపిస్తున్న ఈ బైక్ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more