సూపర్ స్టార్ మహేష్ బాబు మహబూబ్నగర్ జిల్లా సిద్ధాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా గ్రామంలో మౌళిక వసతులు లేక అభివృద్ధికి నోచుకోని సిద్ధాపూర్ గ్రామాన్ని అభివృద్ధిపర్చే ఉద్దేశంతో మహేష్ బాబు ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు మహేష్ బాబు భార్య, సినీనటి నమ్రత సిద్ధాపూర్ లో పర్యటించారు. గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడంతోపాటు అక్కడి అభివృద్ధి కార్యక్రమాల్ని సైతం పర్యవేక్షించారు.
శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు ఓ గ్రామాన్ని దత్తత తీసుకొని దానిని అభివృద్ది చేస్తాడు. అయితే అచ్చంగా అలాగే రియల్ లైఫ్ లో కూడా సిద్దాపూర్ అనే మహబూబ్ నగర్ జిల్లా గ్రామాన్ని దత్తత తీసుకన్నాడు. కాగా ఈ గ్రామాన్ని తాను స్వయంగా చూసే అవకాశం లేనందున తన బార్య నమ్రతకు ఆ బాధ్యతలను అప్పగించారు. ఇప్పటికే పలు రకాల కార్యక్రమాలను నిర్వహించిన నమ్రతా మరిన్ని సేవా కార్యక్రమాలతో గ్రామాన్ని ఎలా అభివృద్ది చెయ్యాలో గ్రామ కమిటీలతో కూర్చొని మాట్లాడారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more