చిత్తూరు జిల్లాలోని పుత్తూరులో తలదాచుకున్న తీవ్రవాదుల లక్ష్యం తిరుమల అయివుంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి గరుడోత్సవానికి చెన్నై నుండి వచ్చే గొడుగుల్లో బాంబులు అమర్చేందుకు వీరు కుట్ర పనినట్లు భావిస్తున్నారు. ఆలయంలోని ఓ పూజారి సాయంతో బాంబు అమర్చేందుకు తీవ్రవాదులు పన్నాగం పన్నినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ తమిళనాడు పోలీసులు అప్రమత్తమయ్యారు.
పక్కా సమాచారంతోనే...
తమిళనాడులో చెన్నయ్ ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఈ మధ్యే పట్టుబడ్డ అల్ఉమ సంస్థకు చెందిన ఫకృద్దీన్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు పుత్తూరులో దాడులు నిర్వహించారని తెలుస్తోంది. కాగా అద్వానీ మధురై పర్యటన సందర్భంగా అల్ఉమ సభ్యులు బాంబు పేల్చేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. బెంగళూరు ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంపై దాడిలో ఈ సంస్థ పాత్ర ఉంది. అలాగే కోయంబత్తూరు వరుస పేలుళ్లు కూడా అల్ఉమ పనేనని పోలీసులు చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Apr 02 | టాలీవుడ్ లో సరికొత్త కథలకు, సరిగ్గా సరిగ్గాసరిపోయే హీరోగా ప్రభాస్ ముందు వరుసలో ఉంటాడు. ... Read more
Dec 26 | మరి కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. ఆ రోజు కలియుగ దైవం అయిన ఏడుకొండల వాడిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు టీటీడీ కండీషన్లు పెట్టింది. కొత్త సంవత్సరం రోజున తిరుమల శ్రీనివాసుని దర్శించుకునేందుకు... Read more
Dec 17 | ప్రపంచ ప్రసిద్ధి పొందిన తిరుమలేశుని లడ్డూ ప్రసాదంలో ఇనుప నట్టు ప్రత్యక్షం కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కడప జిల్లా చక్రాయపేట మండలానికి చెందిన ఉపాధ్యాయుడు రామచంద్ర గండి క్షేత్రంలో ఈ లడ్డును కొనుగోలు చేశారు.... Read more
Dec 12 | పుట్టిన ఊరు, ఓటేసిన ఓటరు తీర్పునకు అనుకూలంగా నడుచుకునే వారు ఒకరైతే.. ఓటరు గీటరు నైజాన్తా.. అధిష్టానానికే మా ఓటు అని మరో ఎంపి చింతమోహన్. రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ నిర్ణయంతో ప్రభుత్వం... Read more
Dec 07 | తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీకబ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం అమ్మవారి సారె ఊరేగింపు ఘనంగా జరుగింది. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతి నుంచి అమ్మవారి సారె వెంబడి ఓ గరుడ... Read more