భారత షేర్ మార్కెట్ ఇవాళ సగం లాభాలను, సగం నష్టాలను చవిచూసింది. నిఫ్టీ 8295 పాయింట్ల వద్ద, సెన్సెక్స్ 27470 వద్ద ముగిసింది. ఉదయం పది గంటల ప్రాంతంలో మంచి ఓపెనింగ్ తో ర్యాలీ ప్రారంభం అయినా కానీ తర్వాత మాత్రం నష్టాల బాట పట్టింది. నిఫ్టీ ప్రారంభంలో 8325 పాయింట్ల వద్ద ప్రారంభమై 8295 వద్ద ముగిసింది. సన్సెక్స్ 27600 వద్ద ప్రారంభమై 27470 వద్ద ముగిసింది. ఆటోమోటివ్స్ దాదాపు 135 పాయింట్లు నష్టాలను చవివచూసింది. అలాగే బ్యాంకింగ్ షేర్లు దాదాపు 263 పాయింట్లు లాభపడ్డాయి.
అధిక లాభాలు పొందిన సంస్థలు...
ఐటిసి - 2.80శాతం
యాక్సిస్ -2.72శాతం
కైరిన్ ఇండియా - 2.46
గేల్ - 2.26
ఎన్టీపీసీ - 2.08
అధికంగా నష్టపోయిన షేర్లు...
ఐడియా సెల్లులార్ - 7.54శాతం నష్టం
భారతీ ఎయిర్ టెల్ -3.34
వేదాంత -2.81
లార్సన్ -2.59
మారుతి సుజుకీ -2.10
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్ను తలపిస్తున్న ఈ బైక్ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more