* ఈరోజు చంద్రబాబు నాయకుడు నల్లొండ జిల్లా దామరచర్చలో మీడియాతో మాట్లాడటం జరిగింది.
* ఆరు నెలల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని, వచ్చిన వెంటనే రైతుల రుణ మాఫీ చేస్తామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రైతులకు హామీ ఇచ్చారు.
* తుఫాన్ ప్రభావం వల్ల వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఆయన శుక్రవారం నల్గొండ జిల్లా దామరచర్లలో దెబ్బ తిన్న పత్తి పంటను పరిశీలించి, రైతులను పరామర్శించి, వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు.
* కాంగ్రెస్ పాలనలో రైతులు సంతోషంగా లేరని తెలిపారు.
* నీలం తుపాను బాధితులకు ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వలేదని చెప్పారు.
* సమస్యలను రైతులు ధైర్యంగా ఎదురుకోవాలని, ఆత్మహత్యలు చేసుకోవద్దని, సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదని చంద్రబాబు అన్నారు.
* వాణిజ్య పంటలకు ఎకరానికి రూ. 20 వేలు నష్టపరిహారం ఇవ్వాలని, నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more