దేశ సరిహద్దులోని అన్ని ఆర్మీ బేస్ క్యాంప్ లతో పాటు అన్ని కేంద్రాల వద్ద సైన్యం అప్రమ్త్తమైంది. పంజాబ్లోని పఠాన్ కోట్లో ఉన్న ఆర్మీక్యాంప్ను టార్గెట్ చేసుకున్న అగంతకులు చేతి గ్రానేడ్ విసిరారు. దీంతో అక్కడ భారీ శబ్దంతో విస్పోటనం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున ఆర్మీక్యాంప్ సమీపంలోని త్రివేణి గేట్ వద్ద గ్రనేడ్ పేలుడు సంభవించింది. దీంతో అప్రమత్తమైన సైన్యం ఆ ప్రాంతాన్ని తమ ఆదీనంలోకి తీసుకున్నది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గ్రనేడ్ శఖలాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టారు.
గ్రానేడ్ విసిరినఈ ఘటనకు పాల్పడిందెవరనే అంశాన్ని సీసీటీవీలో పరిశీలిస్తున్నారు. అయితే అగంతకులు బైక్ పై వచ్చి గ్రానేడ్ విసిరారని ప్రాథమికంగా తెలిపిన పోలీసులు.. వారు ఎటువైపు నుంచి వచ్చారు. బైక్ పై ఎంతమంది వున్నారు.? అన్న సమాచారాన్ని కూడా సీసీటీవీ ఫూటేజీల ద్వారా సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు. స్థానికంగా ఓ పెళ్లి భారత్ వెళ్లిన అనంతరం ఈ ఘటన చోటుచేసుకుందని ఆర్మీ క్యాంప్ లోని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ ఏడాది జూన్లో అత్యంత పటిష్ట భద్రత నడుమ ఉంటే జమ్ము ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో పేలుళ్లు సంభవించిన విషయం తెలిసిందే. డ్రోన్తో ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో దుండగులు దాడిచేశారు. ఇందులో ఇద్దరు సైనికులు గాయపడ్డారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more