కరోనా రెండోదశ విలయం సృష్టిస్తున్న నేపథ్యంలో కరోనా నిర్థారణ పరీకలకు కూడా బారుడు క్యూ లైన్లలో నిలబడాల్సి వస్తుంది. దీంతో కరోనా లేని వారికి ఎక్కడ వున్నవారితో హాని చేకూరనుందో తెలియక పలువురు అందోళన చెందుతూ కరోనా పరీకలు చేసుకునేందుకు కూడా ఆసక్తిని కనబర్చడం లేదు. ఈ నేపథ్యంలో ఇకపై కరోనా పరీకలను ఎవరికి వారు వారి ఇళ్లలోనే పరీకించుకునేందుకు కిట్ ను తీసుకువచ్చింది మైల్యాబ్. ‘కొవీసెల్ఫ్’ పేరుతో ఇండియాలోనే ఫస్ట్ సెల్ఫ్ యూజ్ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ (RAT) కిట్ రెడీ అయింది.
కరోనా టెస్టు ఎలా చేసుకోవాలన్న అందోళన చెందాల్సిన అవసరం లేదు. కేవలం రెండు నిమిషాల్లోనే టెస్టు పూర్తి అవడంతో పాటు 15 నిమిషల్లోనే ఫలితాలు వస్తాయి. పూణెకు చెందిన కంపెనీ ఈ కిట్ రెడీ చేసింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్ఆర్) దీనికి ఆమెదం కూడా తెలియజేసింది. ‘టెస్టు చేయడానికి రెండు నిమిషాల సమయం పట్టడంతో పాటు ఫలితం కోసం 15నిమిషాలు వెయిట్ చేస్తే సరిపోతుంది. రాబోయే వారం చివరి నాటికి అందుబాటులో ఉంటుందని.. ఇండియా వ్యాప్తంగా ఉన్న ఏడు లక్షల ఆన్ లైన్ ఫార్మసీల్లో లభిస్తుందని మైలాబ్ సంస్థ డిస్కవరీ సొల్యూషన్స్ డైరక్టర్ సుజీత్ జైన్ చెప్పారు.
దేశంలోని అన్ని మారుమూల గ్రామాలకు.. రమారమి దేశంలోని 90 శాతం ప్రాంతాలకు తమ కోవిసెల్ప్ కిట్ చేరుకోవాలన్నదే దమ మా లక్ష్యమని తెలిపారు. ఈ టెస్టు అనే సెల్ప్ యూజ్ కోసం మాత్రమే. మీకు టెస్టులో పాజిటివ్ వస్తే.. ఆర్టీ-పీసీఆర్ చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు. మా మాన్యువల్ చదివి ఎవరైనా దీనిని ఉపయోగించుకోవచ్చు. లక్షణాలు ఉన్న వారు, కరోనా వ్యక్తులతో కాంటాక్ట్ అయిన వారు ఈ కిట్ ఉపయోగించవచ్చని ఐసీఎమ్మార్ చెప్తుంది. వివక్షాపూరితమైన టెస్టుల కోసం దీనిని వాడరాదని సూచించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more