ఓటుకు నోటు కేసు వెలుగులోకి వచ్చిన తరువాత కేసు విచారణలో బాగంగా అవినీతి నిరోధక శాఖలో ఏఎస్పీగా పని చేస్తున్న సునితా రెడ్డితో.. కల్వకుర్తి సిఐ మల్లిఖార్జున్ రెడ్డికి మధ్య కూడా అనుబంధం ఏర్పడింది. వీరిద్దరి మధ్య ఏదో జరగరానిదే జరుగుతుందని వాసనపట్టిన అమె భర్త సురేందర్ రెడ్డి మిత్రులు సదరు సమాచారాన్ని విదేశాల్లో వున్న ఆయనకు చేరవేశారు. దీంతో సురేందర్ రెడ్డి, సునితారెడ్డి.. తల్లి, పెద్దమ్మలకు సమాచారం అందించడంతో వారు నిఘాపెట్టి.. రెడ్ హ్యాండెండ్ గా పట్టుకుని మరీ మల్లిఖార్జున్ రెడ్డిపై చెప్పుతో దాడి చేసిన విషయం తెలిసిందే.
ఈ దాడికి సంబంధించిన వీడియోలు సిసిటీవీ వీడియోల్లో నిక్షిప్తం కావడం.. సిఐపై ఏఎస్పీ బందువులు దాడి చేసిన ఫోటోలు కూడా వెలుగుచూడటంతో వీరిద్దరినీ పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఇదిలావుంటే సునితా రెడ్డికి ప్రముఖ టీవీ యాంకర్ సోదరుడు లెనిన్ అనే వ్యక్తితో గతంలో అమె ప్రేమలో పడిందని, నిన్న టీవీ ఛానెల్స్ లో వార్తలు వచ్చాయి. సురేందర్ రెడ్డితో సునితారెడ్డికి వివాహానికి ముందే ఈ వివాహం జరిగిందని సమాచారం. అయితే కొద్ది రోజుల సంసార జీవితం తరువాత లెనిన్ పై వరకట్న వేధింపుల కేసు పెట్టిన సునితారెడ్డిని సముదాయించిన కుటుంబసభ్యులు అమెకు సురేందర్ రెడ్డితో వివాహం చేశారని కూడా వార్తలు వచ్చాయి.
కాగా తాజాగా అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. సునితారెడ్డికి సురేందర్ రెడ్డికన్నా ముందు లెనిన్ అనే యువకుడిని ఆర్య సమాజ్ లో ప్రేమ వివాహం చేసుకుందన్నందుకు సాక్ష్యాలుగా ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఇక లెనిన్ ను 2002లో పెళ్లి చేసుకున్న సునీత, ఆపై అతనిపై వరకట్న వేధింపుల కేసు పెట్టిందని తెలుస్తోంది. ఆపై ఆ విషయాన్ని దాచి సురేందర్ రెడ్డిని చేసుకుని, మల్లికార్జున రెడ్డితో సంబంధం నడిపింది. మొత్తానికి సునీత ముగ్గురితో వ్యవహారం నడిపినట్టు తెలుస్తుండగా, పోలీసులు మరింత లోతుగా ఆమె వ్యవహారాలను పరిశీలించాలని నిర్ణయించినట్టు సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more