దేశవ్యాప్తంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా వున్న అమ్మావారి అష్టాధశ పీఠాలతో పాటు పలు ఫుణ్యక్షేత్రాలలో కూడా అమ్మావారి శరన్నవరాత్రి ఉత్సవాలు ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యాయి, ఇక పలు దేవాలయాలు, కాలనీల్లో కూడా అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాలు చేసి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మావారి ఆలయాలతో పాటు మిగతా అలయాలకు భక్తులు పోటెత్తారు. అమ్మావారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఉత్తారాధి రాష్ట్రాలలో నాలుగు రోజుల కిందటే ఉత్సవాలు ప్రారంభమైనా.. అమ్మావారికి శరన్నవరాత్రులు మాత్రం ఇవాళ్లి నుంచే ప్రారంభమయ్యాయి, చారిత్రక నేపథ్యంతో పాటు పురాణ ఇతాహాసం నెలకోన్న మైసూరులోనూ అంగరంగ వైభవంగా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి, ఇక తెలుగు రాష్ట్రాలలో కూడా అమ్మవారి ఉత్సవాలు కన్నుల పండువగా సాగనున్నాయి, విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో నేటి నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.
ఇవాళ స్వర్ణకవచాలంకృత కనకదుర్గాదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. భక్తులు ఈ ఉదయం 8 గంటల నుంచి అమ్మవారిని దర్శించుకోవచ్చని ఆలయ అధికారులు తెలిపారు. కనదుర్గమ్మను నేడు మంత్రి దేవినేని ఉమ దర్శించుకోనున్నారు. కాగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కావడంతో రాష్ట్రంలోని పలు దేవాలయాలు ఈ ఉదయం నుంచే కళకళలాడాయి. ‘అమ్మ’ దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయాలను సుందరంగా అలంకరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more