Swamyji said to have every one four children

Swamyji said to have every one four children

Paripornanda Swamy, AP, Anantapur, Kadiri, Children

Paripoornanada Swamy Said that every one should have four children. In that one children for Country and one to take care of parents.

నలుగురు పిల్లల్ని కనాలంటున్న స్వామీజీ

Posted: 03/05/2016 12:44 PM IST
Swamyji said to have every one four children

దేశంలో రోజురోజుకు జనాభా పెరుగుతోందని అందరూ భయపడుతున్నారు. కానీ అలాంటి భయాలేం పెట్టుకోకుండా అందరూ నలుగురు పిల్లల్ని కనాలని శ్రీపీఠం నిర్వాహకులు పరిపూర్ణానంద స్వామి అన్నారు. అయితే అలా కన్న నలుగురిలో ఒకరిని దేశానికి ఇవ్వాలని కోరారు. మిగిలిన ముగ్గురిలో ఒకరు తల్లిదండ్రులను చూసుకుంటారని, మిగిలిన ఇద్దరు సంపాదనకు సరిపోతారని స్వామి వెల్లడించారు. గతంలో కూడా పరిపూర్ణానంద స్వామి ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ప్రతి ఒక్కరు దేవుడిని స్మరించేందుకు కొంత సమయాన్ని కేటాయించాలని ఆయన అన్నారు.

అనంతపురం జిల్లా కదిరిలో ఓ ఇంటి గృహ ప్రవేశానికి హాజరైన ఆయన అక్కడికి వచ్చిన భక్తులనుద్దేశించి ఇలా వ్యాఖ్యానించారు. చాలా మంది దైవ ప్రార్థనకు సమయం సరిపోవడం లేదని అంటున్నారని.... అది సరికాదని అన్నారు. ఇంట్లో పూజ గుది ఉండేది ప్రార్థన చెయ్యడానికే అని గుర్తు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Paripornanda Swamy  AP  Anantapur  Kadiri  Children  

Other Articles