‘‘ఎప్పుడొచ్చం అన్నది కాదు.. బుల్లెట్ దిగిందా లేదా’’ అన్నది పాయింట్. కానీ ఇక్కడ కేంద్ర మంత్రి వెంకయ్య నాయడు మాత్రం ‘‘ఎలా కొట్టెం అన్నది కాదు.. దెబ్బ తగిలిందా లేదా’’ న్నది పాయింట్. మొదటి దెబ్బకే ఇలా అయితే రాబోయే దెబ్బలకు ఎలా నిలబడతారు అని ప్రతిపక్ష పార్టీల పై పోకిరి డైలాగ్ చెప్పి షాకిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అన్ని దెబ్బలు కొడితే నొప్పిలేదు గానీ..మేము తొలిదెబ్బకే.. మా పై ఇన్ని నిందలు ఎలా మోపుతారని వెంకయ్య నాయుడు.. పంచె పైకి కట్టి మాట్లాడటం జరిగింది.
మా ప్రభుత్వం ఏర్పడి పది రోజులు కూడా కాలేదు. మా వల్లే నిత్యవసరాల ధరలు పెరిగాయా? అని ప్రశ్నించారు. ప్రభత్వం అనుసరిస్తున్న తీరు వల్లే నిత్యావసరాల ధరలు పెరిగాయని ప్రతిపక్షాలు మాపై నిందలు మోపుతున్నాయని మండిపడ్డారు. ఢిల్లీలో విద్యుత్ కోతలుంటే బిజెపి కార్యాలయం ముందు ధర్నాలు చేస్తరా? అని నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సోషల్ మీడియాలో హిందీని వాడాలని యూపిఏ ప్రభుత్వమే ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో తమకెలాంటి సంబంధం లేదని వెంకయ్య పేర్కొన్నారు. రైలు ఛార్జీల పెంపు నిర్ణయం యూపీఏ ప్రభుత్వమే తీసుకుందని, వాటిని మేం అమలు చేశామని వెంకయ్య నాయుడు తెలిపారు.
మోడీ ప్రభుత్వం ఏర్పాడి పట్టుమని పది రోజులు కూడా కాలేదు. అప్పుడే మా ఇన్నీ నిందలు మోపటం చాలా దారుణం అని వెంకయ్య నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఆవేశంగా మాట్లాడుతున్నప్పుడు..పోకిరి సినిమాలో మహేష్ బాబు కనిపించాడని .. మీడియా వర్గాలు అంటున్నాయి. మేము ఇప్పుడు 1 దెబ్బ కొట్టాం... ఇంకా 999 దెబ్బలు మిగిలి ఉన్నాయని ప్రతిపక్ష పార్టీలకు ఇన్ డైరెక్టర్ గా చెప్పటంతో వారు షాక్ తిన్నారు.
RS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more