మా డిమాండ్లు పరిష్కరించకపోతే మార్చి 15 తర్వాత ఏ క్షణంలోనైనా సమ్మెకు దిగుతామని టీఎంయూ హెచ్చరించింది. ఆర్టీసీలో నెలకొన్న సమస్యలపై ఈ నెల 21న చలో సచివాలయంకు టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి పిలుపునిచ్చారు. విద్యానగర్లోని టీఎంయూ కార్యాలయంలో ఆర్టీసీ సమస్యలపై టీఎంయూ నేతలు చర్చించారు. అనంతరం అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడారు. 21న ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇస్తామని ఆయన తెలిపారు. ఆర్టీసీలో ఒప్పంద కార్మికుల క్రమబద్దీకరణ, పెంచిన డీజిల్ రేటు తగ్గింపు అంశాలపై చర్చించామని చెప్పారు. ఆర్టీసీ పాలకమండలిలో తెలంగాణ ప్రాంతానికి స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల సాధన కోసం తెలంగాణలో ఈ నెల 5, 11 తేదీల్లో డిపోల ముందు నిరసన కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more