Government mulls increase in surcharge

Andhra Pradesh govt hikes electricity rates, increase the power charges in ap, cm kiran kumar reddy, kiran kumar reddy,

Andhra Pradesh govt hikes electricity rates

Government mulls increase in surcharge.png

Posted: 01/05/2013 09:02 AM IST
Government mulls increase in surcharge

Power-chargesకిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించినప్పటి నుండి మన రాష్ట్రంలో సామాన్య ప్రజలకు బతకడమే భారం అయింది. రూపాయికి కిలో బియ్యం ఇచ్చానంటూ, పేదల అభ్యున్నతే ముఖ్యం అంటూ చెప్పుకునే కిరణ్ కుమార్ రెడ్డి, ఇంత వరకు ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రభుత్వం వేయనంతగా విద్యుత్ వినియోగదారులపై ఏకంగా పది వేల కోట్ల రూపాయల భారం వేయడానికి కిరణ్ ప్రబుత్వం సన్నద్దం అవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే సర్చార్జీల పేరుతో బారీగా వడ్డన వేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు పది వేల కోట్ల వరకు అదనపు భారం వేయడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు. గృహ వినియోగదారులపై ఇరవై పైసల నుంచి రూపాయి అరవై ఐదు పైసలవరకు యూనిట్ కు ధర పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది ఏప్రిల్ నుంచి అమలులోకి రావచ్చు. దీంతో పేద మధ్య తరగతి వారికి మరింత పెను భారం కానుంది. అధికారం చేజిక్కించుకోవడానికి అడ్డమైన పథకాలను ప్రవేశపెట్టి, ప్రజాధనాన్ని నీళ్ళపాటు చేస్తున్న ఈ ప్రభుత్వం, వైపు ఇలా భారం మోపడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమి కలిసి వస్తుందో తెలియదు. దీని పై ప్రతిపక్షాలు, ప్రజలు ఆందోళనలు చేయడానికి సిద్ధం అవుతున్నారు. మరి కిరణ్ పెంపుకే మొగ్గు చూపుతారా ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Minister ram 35 lakhs corruption
Botsa satyanarayana comment on akbaruddin owaisi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles