ఆల్ పార్టీ మీటింగ్ కోసం రాష్ట్రం అన్ని రాజకీయ పార్టీలు రాజధానికి చేరుకున్నాయి. కాంగ్రెస్- టిడిపి, సిపిఐ, సిపియం, బీజేపి, యంఐయం, టీఆర్ఎస్, వైఎస్ఆర్ సిపీ పార్టీలన్ని ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ అంశంపై అఖిలపక్ష సమావేశం ఈరోజు ఉదయం ఇక్కడ ప్రారంభమైంది. నార్త్‑బ్లాక్ హోంశాఖ కార్యాలయం మొదటి అంతస్తులో ఈ భేటీ జరుగుతోంది. కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే నేతృత్వంలో ఈ సమావేశంమొదలైంది. రాష్ట్రంలోని ఎనిమిది రాజకీయ పార్టీలనుంచి 16మంది ప్రతినిధులు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులతో పాటు కిరణ్‑కుమార్ రెడ్డి కూడా ఈ సమావేశానికి ముఖ్యమంత్రి హోదాలో పాల్గొన్నారు. భేటీ అనంతరం షిండే మీడియాతో మాట్లాడనున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more