Andhra youth dies in us mishap

Andhra youth dies in US mishap,Davuluri Gautham, indian student, dies,us, Tenali, youth,

Andhra youth dies in US mishap

youth.gif

Posted: 10/06/2012 06:09 PM IST
Andhra youth dies in us mishap

Andhra youth dies in US mishap

 ఉన్నత చదువుల కోసం అమెరికా వెశ్లిన తెనాలి యువకుడు అక్కడ  జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు.    తెనాలి పట్టణానికి చెందిన  దావులూరి గౌతమ్  అమెరికాలోని కాలిఫోర్నియాలో   రోడ్డు ప్రమాదంలో  మ్రుతి చెందారు.  ఈ మేరకు  తెనాలిలో  ఉన్న తల్లిదండ్రులకు అక్కడ ఉన్న బంధువు నుంచి  సమాచారం అందింది.   తెనాలిలోని యడ్లపాటి  వెంకట్రావు బజారు విష్ణుటవర్స్ లో నివాసం ఉంటున్న  దావులూరి షణ్ముఖరావు, సరోజిని దంపతుల కుమారుడు గౌతమ్  ఇంజినీరింగ్ లో ఉన్నత  చదువు కోసం అమెరికాకు వెళ్లారు.  తండ్రి కోఆపరేటివ్  అర్బన్  బ్యాంకు విశ్రాంత ఉద్యోగి. తల్లి హైదరబాద్ లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో  గ్రంధాలయాధికారిణిగా పని చేస్తున్నారు.  అమెరికాలోని నార్త్ టెక్సాస్  విశ్వ విద్యాలయంలో ఎం.ఎస్ . పూర్తి చేసిన గౌతమ్  ప్రస్తుతం  ఒ.పి.టి డాక్యుమెంటేషన్  కోసం వేచి చూస్తున్నారు.   అది రాగానే ఏదో ఒక ఉద్యోగంలో  చేరనున్నట్లు  ఇటీవల  కుటుంబ సభ్యులకు చెప్పారు.  నిత్యం ఇంటికి ఫోన్ చేసే గౌతమ్  నుంచి నాలుగు రోజులుగా  ఎటువంటి  సమాచారం  లేకపోయే  సరికి అనుమానం వచ్చిన తల్లిదండ్రులు  శాన్ ఫ్రాన్సిస్కోలో  ఉంటున్న  అతని మేనమామ డాక్టర్  మొవ్వా ఆంజనేయ ప్రసాద్ కు , కాలిఫోర్ని యాలో ఉంటున్న  సోదరి  , బావలకు విషయం తెలిపారు.  పోలీసు రిపోర్ట్ ఇచ్చిన  వారికి మూడో తేదీన  రోడ్డు ప్రమాదంలో  మరణించినట్లు  వారు నిర్థారించారు.  ఇటీవల కాలంలో అమెరికాలో  భారతీయల మరణల రేటు పెరుగుతుంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Achampet water in gold bacteria
Chandrababus vastunna meekosam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles