ఇటీవల కాలంలో రాష్ట్రంలో ఎక్కడ చూసిన కొత్త కొత్త పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇంటిలో మగ పిల్లలు ఉన్నావారు .. దెవుడికి కొబ్బరి కాయలు కొట్టాలని , అక్క చెల్లెల్లు కొత్త చీరలు పెట్టుకోవాలని .. ఇలాంటి అనేక పుకార్లు రాష్ట్రంలో ప్రతి రోజు పుడుతున్నాయి. అయితే నిన్న సరికొత్త పుకారు ఒకటి తెరతీసింది. ‘‘రాత్రిపుట పడుకుంటే చనిపోతారనే’’ అనే పుకారు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో షికారు చేసింది. ఈ పుకారు విన్న ప్రజలు భయంతో, ఆందోళనకు గురైనట్లు తెలుస్తోంది. ఈ ముఖ్యంగా హైదరాబాద్, అనంతపురం, కర్నూలు, మహబూబ్ నగర్ , నిజామాబాద్ , మెదక్ జిల్లాల్లో హల్ చల్ చేసింది. ఈ పుకారు పెద్దయెత్తున వ్యాపించడంతో ప్రజలు రాత్రంతా చిన్నారులతో సహా జాగారం చేసినట్లు తెలుస్తోంది. ప్రజలు మూడ నమ్మకలతో ఏం చేస్తున్నారో ప్రజలకే అర్థం కావటంలేదు. ఈ జాగారం .. చదువుకున్న యువకులు , సంపన్నమేథావులు కూడా జాగారం చేసినట్లు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more