‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివెల్’ లో పాల్గొనేందుకు భారత్ ఈ రోజు రానున్న వివాదాస్పద రచయిన సాల్మన్ రష్దీ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ రోజు ఆమె జైపూర్ లో జరిగినే ఫెస్టివల్ హాజరు కావాల్సి ఉంది. అయితే ఈమె కు ముంబై అండర్ వరల్డ్ మాఫియాతో ప్రాణాపాయం ఉందని మహారాష్ట, జైపూర్ ఇంటలీజెన్స్ వర్గాలు చెప్పడంతో భద్రతా కారణాలతో ఈమె పర్యటనన రద్దు చేసుకున్నట్లు ఈమె ఓ లేఖ రాసింది. ఈ లేఖలో ఆమె పై విషయాలు చెప్పింది. అంతే కాకుండా తన లేఖలో ఇంటలిజెన్స్ నివేదికలను లెక్క చేయకుండా కార్యక్రమంలో పాల్గొంటే.. తోటి రచయితల, ఇతర వ్యక్తుల ప్రాణలకు కూడా ముప్పు వాటిల్ల వచ్చు’ అని రష్దీ పేర్కొన్నారు. ఈ విషయాన్ని నిర్వహాకులు తెలియజేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more