ఈరోజు తిరుమలలో శ్రీవేంకటేశ్వరుని ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది. శాస్త్రోక్తంగా ఆలయమంతా శుద్ధి చేసే ప్రక్రియే ఈ తిరుమంజనం కార్యక్రమం. ఎల్లుండి వైకుంఠ ఏకాదశి సందర్భంగా సుగంధ ద్రవ్యాలతో జరుగుతున్న ఈ తిరుమంజనం కార్యక్రమం వలన, ఉదయం 6 గంటల నుంచి అనుమతించే శ్రీవారి దర్శనంతో పాటు ఆర్జిత సేవలను, అష్టదళ పాద పద్మారాధనను కూడా ఈ రోజు రద్దు చేసారు. ఆళ్వార్ తిరుమంజనం పూర్తవటంతో ఆలయంలో 12 గంటల నుంచి సర్వదర్శనానికి అనుమతించారు. శాస్త్రోక్తంగానూ, భక్తి శ్రద్ధలతోనూ జరిగే ఈ ఆళ్వార్ తిరుమంజనంలో తితిదే చైర్మన్ కనుమూరి బాపిరాజు, కార్య నిర్వాహణాధికారి ఎల్ వీ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more