చంద్రబాబు ఆస్తుల విచారణ మీద హైకోర్టు తాత్కాలిక నిలుపదలకు ఉత్తర్వులిచ్చింది. ఈ మేరకు హైకోర్టు నుంచి సిబిఐ, ఈడీ, హోం శాఖలకు ఆదేశాలు వెళ్ళాయి. ఈ సంచలన పరిణామంతో తెదేపా నేతలు హర్షాన్ని ప్రకటిస్తూ, చంద్రబాబు ఎటువంటి అవినీతికీ పాలుపడలేదని, అంతా రాజకీయ లబ్ధికోసం జరిగిన కుట్ర అని, అంతిమ న్యాయం తమ పక్షానే ఉంటుందని అన్నారు.
బహిరంగ చర్చకు రమ్మని అంటే జగన్ ఎందుకు రావటం లేదని, తమ పార్టీ చేసిన ఆరోపణలకు ఆధారాలు, జగనే చేసే ఆరోపణలకు దీటుగా జవాబులు తమ దగ్గరున్నాయని, వైయస్ ఆర్ పాలనా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తే, ఆయన కుమారుడు న్యాయ వ్యవస్థనే భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తున్నారని తెదేపా సీనియర్ నేత దాడి వీరభద్రరావు అన్నారు. అందుకు జగన్ మీద హైకోర్టు చర్యలు తీసుకోవాలని కూడా ఆయన అన్నారు. ప్రభుత్వాన్ని వైయస్ఆర్ ప్రైవేట్ లిమిటెడ్ గా చేసిన జగన్ ఇప్పుడు న్యాయవ్యవస్థను కూడా తప్పు పట్టే స్థితికి దిగజారాడని ఆయన ఆరోపించారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more