తిరుపతిలోని తిరుచానూరు పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఈరోజు సాంప్రదాయ బద్ధంగానూ, అత్యంత వైభవంగానూ ప్రారంభమయ్యాయి. ఈ రోజు ఉదయం ధనుర్లగ్నంలో కన్నులపండుగగా జరిగిన ధ్వజారోహణ కార్యక్రమానికి తితిదే చైర్మన్ కనుమూరి బాపిరాజు, తితేదే ఇవో సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటిసారిగా తిరుచానూరు పద్మావతీ అమ్మవారికి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫునుంచి పట్టు వస్త్రాలను బహూకరిస్తున్నారు. ఈ రోజు నుంచి 30 వ తేదీ వరకూ ఉత్సవాలు, వాహన సేవలు జరుగుతాయి. ఈ రోజు జరిగిన ధ్వజారోహణకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తితో పులకించారు. ఈ రోజు జరిగే సేవా కార్యక్రమం చిన్న శేషవాహన సేవ
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more